రెండు రోజుల పర్యటనలో భాగంగా కేదార్నాథ్ వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ శనివారం కేదారేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి ఓ గుహలో ధ్యానం చేశారు. శివభక్తుడైన మోడీ కేదార్నాథ్ ఆలయాన్ని గతంలో పలుమార్లు దర్శించుకున్నారు. గతేడాది నవంబర్లో దీపావళి సందర్భంగా ఆయన కేదారేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు మోడీ 2017లో రెండుసార్లు కేదార్నాథ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HpkoYq
కేన్సా? కేదార్నాథా? సోషల్ మీడియాలో మోడీని ఆటాడుకుంటున్న నెటిజన్లు
Related Posts:
జో బిడెన్ సర్జన్ జనరల్గా కన్నడిగ: విమానం ఎక్కుతూ తూలిపడ్డ కొద్దిరోజులకే కీలక నియామకంవాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తికి మరో కీలక పదవి లభించింది. ఇప్పటికే కోవిడ్ ట… Read More
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - అమలైకాదశి అంటే ఏమిటి..? ఈ సమయంలో ఎలా ఉండాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
రూ.100 కోట్ల కలెక్షన్ ఆరోపణలపై హోమ్ మంత్రి వీడియో: రిటైర్డ్ జడ్జితో విచారణకు ఛాన్స్ముంబై: ముంబై పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ బదిలీ వ్యవహారం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో చిచ్చురేపింది. ఏకంగా… Read More
జనసేనలో రాపాకకు నో ఎంట్రీ .. సభకు రావద్దని బ్యానర్ .. అదిరిపోయే షాకిచ్చిన జనసైన్యంజనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు జనసేన క్యాడర్ షాకిచ్చింది . పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రావద్దంటూ ఏకంగా ఫ్లెక్సీని ఏర్పాటు … Read More
కరోనా విలయం: స్కూళ్లు మూసివేత -పరీక్షలు లేని విద్యా సంస్థలన్నీ కూడా -యోగి సర్కార్ ఆదేశందేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. గతంలో మాదిరిగానే మహమ్మారి దెబ్బ ముందుగా విద్యా రంగపైనే పడింది. అసలే విద్యా సంవత్సరం కోల్పోయి, అరకొరగా పాఠ… Read More
0 comments:
Post a Comment