Thursday, May 30, 2019

పథకాల పేరుతో పచ్చి మోసం..! గేదెలకు భీమా మాటున అధికారుల చేతి వాటం..!!

హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు అవినీతి మయం అవుతున్నాయి. ఉన్నత ఆశయంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టిన పథకాలు నీరుగారి పోతున్నాయి.ఆఖరి మూగ జావాలన మాటున కూడా అవినీతి చేస్తున్నారు అదికారులు. బర్రె చనిపోవడంతో అధికారుల అవినీతి బయటపడిన ఘటన కామారెడ్డి జిల్లాల్లో జరిగింది. వివరాల్లోకి వెలితే... కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎంఎస్‌కేవై ద్వారా వ్యవసాయ శాఖ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WfccTm

Related Posts:

0 comments:

Post a Comment