వైయస్ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం. వైయస్ మరణం తరువాత కొంత కాలం ఆ కుటుంబానికి అండగా నిలిచారు. కొన్ని ప్రత్యేక కారణాలతో జగన్కు దూరంగా ఉంటున్నారు. అయితే, తండ్రి తరహాలోనే తనయుడు సైతం ఒంటరి పోరాటంతో సీఎం కావటంతో..ఆయన తన పార్టీని పక్కన పెట్టారు. కాబోయే ముఖ్యమంత్రి..తన మేనల్లుడు స్వయంగా ఆహ్వానించటంతో సతీ సమేతంగా వచ్చేసారు. ముఖ్యమంత్రిగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I5VP1B
కాంగ్రెస్ నేతగా కాదు..కుటుంబ సభ్యుడిగా: మేనల్లుడి కోసం వచ్చేసారు:హెలికాఫ్టర్తో పూల వర్షం..!
Related Posts:
కొత్త రాజధానులకు నిధులా- జగన్కు కామన్సెన్స్ లేదన్న చంద్రబాబు- ఎలా ఇస్తారంటూ ప్రశ్న..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తప్పుబట్టారు. రైతుల త్యాగాలతో ఏర్పాటైన అమరావతి… Read More
దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీపై స్పష్టత ఇస్తూనే .. తెలంగాణా సర్కార్ పై ఉత్తమ్ ఫైర్దుబ్బాక ఎమ్మెల్యే ,టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో … Read More
కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా: హోం ఐసోలేషన్లోనే, అందరికీ ధన్యవాదాలున్యూఢిల్లీ: హోంమంత్రి అమిల్ షా ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, తాను కరోనా నుంచి కోలుకున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస… Read More
డొనాల్డ్ ట్రంప్ ఓటమి?: హిస్టరీ ప్రొఫెసర్ తేల్చేశారు, 84 నుంచి ఆయన అంచనాలే కరెక్ట్వాషింగ్టన్: త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలు కానున్నారా? అంటే ఔననే అంటున్నారు ప్రముఖ హిస్టరీ ప్… Read More
Coronavirus: ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఫ్యామిలీ కోసం ఆసుపత్రికి వెళ్లి, అనురాద క్లారిటీ!చెన్నై/ హైదరాబాద్: ప్రముఖ గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత ఎస్పీ. బాలసుబ్రమణ్యం కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కారణంగా చెన్నైలోని ప్రముఖ ఎంజీఎం ప్రైవేట్ ఆసు… Read More
0 comments:
Post a Comment