Saturday, May 18, 2019

చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న .. రీపోలింగ్ ఏమైనా అప్రజాస్వామికమా ? రిగ్గింగా ? జంకెందుకు ?

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ పై జరుగుతున్న రాద్ధాంతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రీ పోలింగ్ జరపాలనే నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేస్తుంది. దీన్ని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMf72o

Related Posts:

0 comments:

Post a Comment