చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ పై జరుగుతున్న రాద్ధాంతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రీ పోలింగ్ జరపాలనే నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేస్తుంది. దీన్ని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMf72o
చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న .. రీపోలింగ్ ఏమైనా అప్రజాస్వామికమా ? రిగ్గింగా ? జంకెందుకు ?
Related Posts:
మలేసియాలో పస్తులుంటున్న విశాఖ యువకులు: ఆదుకున్న ట్రేడ్ యూనియన్!విశాఖపట్నం: కొన్ని రోజులుగా ఓ ఇరుకు గదిలో తలదాచుకుంటూ, పస్తులు ఉంటున్న విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు యువకులకు అండ దొరికింది. మలేసియాల… Read More
ఆంధ్రప్రదేశ్ లో మామిడి చెట్టు ఎక్కిన బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి. వీడియో వైరల్, భార్య చేతిలో !బెంగళూరు: కర్ఱాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి చెట్టు ఎక్కి మామిడి పండ్లు కొస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మ… Read More
దేశంలో పదో వంతు నగదు ఏపీలోనే : ఎన్నికల వేల పట్టుబడిన సొమ్ము: మద్యం..వస్తువుల్లోనూ అంతే..!సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఇక, ఎన్నికల వేళ దేశ వ్యాప్తంగా మొత్తంగా 2,628 కోట్ల నగదును స్వాధీనం చేసుక… Read More
షాకింగ్ : అమేథీలో రాహుల్ గెలుపు కష్టమే... వాయనాడ్లో పరిస్థితి ఏమిటి..?దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఇక నాయకుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. వారి అదృష్టం ఎలా ఉందో అనేది మాత… Read More
టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాష్ 12 రోజుల్లో 30 సిమ్ కార్డులు మార్చారటటీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్, శివాజీలపై తెలంగాణా పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టినా విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రవి ప్రకాష్, శివా… Read More
0 comments:
Post a Comment