Sunday, February 2, 2020

పాకిస్తాన్‌లో ముస్లింలవి చెత్త బతుకులు.. ఇండియాలోనేమో విధేయత పోజులు.. అద్నాన్ సమీ సంచలన వ్యాఖ్యలు

‘పద్మశ్రీ' వివాదం సర్దుమణుగుతున్న సమయంలోనే సింగర్ అద్నాన్ సమీ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న చైనాలోని వూహాన్ నుంచి బాధితుల్ని స్వదేశాలకు తరలించే విషయంలో భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు వ్యవహరిస్తోన్నతీరును ప్రస్తావిస్తూ.. రెండు దేశాల్లో ముస్లింల మధ్య ఉన్న తేడాల్ని ఆయన వివరించారు. ఆ క్రమంలో సమీ వాడిన భాషపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36P3Gey

Related Posts:

0 comments:

Post a Comment