న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఆ దేశంలో 300 మందికిపైగా మృతి చెందారు. వేల సంఖ్యలో వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాతోపాటు 25 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-వీసాల(ఆన్లైన్ వీసాలు)ను తాత్కాలికంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RStIJv
Sunday, February 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment