న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఆ దేశంలో 300 మందికిపైగా మృతి చెందారు. వేల సంఖ్యలో వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాతోపాటు 25 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-వీసాల(ఆన్లైన్ వీసాలు)ను తాత్కాలికంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RStIJv
చైనా కరోనావైరస్: ఈ-వీసాలను తాత్కాలికంగా నిలిపేసిన భారత్, తప్పనిసరి అయితే..
Related Posts:
టిక్టాక్ ప్రో... టెంప్ట్ అయ్యారో అంతే సంగతి... సైబర్ నిపుణుల హెచ్చరిక...యూజర్స్ డేటా భద్రత,గోపత్యపై అనుమానాలతో ఇటీవల భారత్ చైనాకు చెందిన 59 యాప్స్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం భారత్కు చెందిన రొపోసో,చింగారీ… Read More
విషాదం: ఎయిమ్స్ 4వ అంతస్తు నుంచి దూకి జర్నలిస్ట్ ఆత్మహత్య..దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కరోనా వైరస్ సోకిన ఓ జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతున్న కోవిడ్ నోడల్ ఆస్పత్రి ఎయిమ్స్ భవనం నుంచ… Read More
షాకింగ్ : ఎంపీ సుమలత అంబరీష్కు కరోనా పాజిటివ్...కర్ణాటకలోని మండ్య ఎంపీ,నటి సుమలత అంబరీష్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ఆమె సెల్ఫ్ క్వారెంటైన్లోకి వెళ్లారు. సోమవారం(జూలై 6) ట్విట్టర్ ద… Read More
కరోనా విలయం: ప్రమాదంలో ఇండియా? : పాజిటివ్ రేటుపై కేంద్రం కీలక ప్రకటన : WHO వార్నింగ్ దాటి..అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ కొత్త కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆందోళన రెట్… Read More
మాజీమంత్రి కొల్లు రవీంద్రపై కక్షసాధింపు, గోడ దూకారని అసత్య ప్రచారం: దేవినేని ఉమా ఫైర్మాజీమంత్రి కొల్లు రవీంద్రపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధిస్తోందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. బీసీ నేతపై కుట్ర పన్ని, హత్… Read More
0 comments:
Post a Comment