ఏడు దశల ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో గడువు ముగియడంతో పార్టీల మధ్య మటాల యుద్దాలకు తెరపడింది. అయితే ప్రచారానికి చివరిదశ కావడంతో నేతల మధ్య చివరి మాటల తూటాలు చెలరేగాయి.ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ఉత్తర ప్రదేశ్లోని మిర్జాపూర్లో జరిగిన రోడ్ షోలో పాల్గోన్న ప్రియాంక గాంధీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Eh5QrT
మోడీ... అమితాబ్బచ్ఛన్ కంటే గొప్ప నటుడు... ప్రియాంక గాంధీ
Related Posts:
వీడియో గేమ్స్,సినిమాలు, పుస్తకాలతో కాలం గడుపుతున్న మహబుబా ముఫ్తి, ఒమర్ అబ్ధుల్లా..!జమ్ము కశ్మీర్లో కీలక పార్టీ నేతలుగా ఉన్న మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మహబుబా ముఫ్తిలు ఎం చేస్తున్నారో తెలుసా,..? జమ్ము కశ్మీర్లో ఉన్న ప్రత్యేక పరిస్థ… Read More
మరింత క్షిణించిన అరుణ్ జైట్లి ఆరోగ్యం.. ఎయిమ్స్కు చేరుకున్న నితీష్ కుమార్గత కొద్ది రోజులుగా ఆనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పోందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీం… Read More
హైదరాబాద్లో అలజడి.. ఖైరతాబాద్లో దారుణ హత్య..!హైదరాబాద్ : భాగ్యనగరంలో అలజడి రేగుతోంది. వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. కత్తులతో వీరంగం వేస్తూ నడిరోడ్డుపై రెచ్చిపోతున్న దుండగుల సంఖ్య రోజురోజుకీ పె… Read More
కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్ అందాలు.. సందర్శకుల రాకతో ట్రాఫిక్ జామ్..!నల్గొండ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జున సాగర్ సరికొత్త అందాలు సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో సాగర్ జలకళతో తొణికిసలాడు… Read More
చిక్కుల్లో వైఎస్ జగన్ బావ: అరెస్ట్ తప్పనట్టేనా?ఖమ్మం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ, వైఎస్ షర్మిళ భర్త, ప్రముఖ క్రైస్తవ మత ఉపన్యాసకుడు బ్రదర్ అనిల్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. బ్రదర్ అన… Read More
0 comments:
Post a Comment