ఎన్నికలు పూర్తయ్యాయి. మరి కొద్ది రోజుల్లో ఫలితాలు రానున్నాయి. అయినా..మంత్రుల కుటుంబ సభ్యుల్లో ఇంకా అధికార దర్పం పోవటం లేదు. తాను మంత్రి సతీమణిని..తనను టోల్ గేట్ సిబ్బంది ఆపటం ఏంటంటూ మంత్రి పుల్లారావు భార్య హల్చల్ సృష్టించారు. ప్రతిష్ఠకు పోయి అక్కడి సిబ్బందితో గొడవకు దిగారు. అయినా..చివరకు టోల్ ఫీజు చెల్లించక తప్పలేదు.. టోల్ ఫీజు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Esp26b
నేనెవరో తెలుసా..: నా కారుకే టోల్ ఫీజు అడుగుతారా : మంత్రి పుల్లారావు సతీమణి హల్చల్..!
Related Posts:
మోడీ, నితీష్ల మధ్య బంధం తెగినట్టేనా...?బిహార్లో బీజేపీ, అధికార పార్టీ జేడీయుకు మధ్య పోత్తులు తెగినట్టేనా.... ఎన్డీఏ మిత్రపక్షాల్లో శివసేన తర్వాత అత్యధిక స్థానాలు సాధించిన జేడీయు అధినేత నిత… Read More
ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ హవా.. ఎమ్మెల్సీగా నవీన్ రావు ఏకగ్రీవంహైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఏకగ్రీవం కావడంతో ఆ పార్టీశ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా … Read More
దేశంలో పెరిగిన నిరుద్యోగం, 45 ఏళ్లలో అధికమన్న గణాంకశాఖన్యూఢిల్లీ : దేశం అభివృద్ధి చెందుతుంది .. సంక్షేమ తమ ప్రథమ ప్రాధాన్యమని ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నాయి. కానీ వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధం… Read More
కేసీఆర్ ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేరు.. 2023లో అధికారం మాదే : లక్ష్మణ్హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ సారు.. కారు.. పదహారు అంటూ పార్లమెంటరీ స్థానాల్లో క్లీన్ స్విప్పై ఆశలు పెట్టుకున్నారు టీఆర్ఎస్ నేతలు. ప్రచారంలో ఆ ట్యా… Read More
లోక్సభలో అత్యంత ధనవంతులు ఎవరంటే ? ఐదుగురి ఎంపీల వివరాలు ?న్యూఢిల్లీ : 17వ లోక్సభలో అత్యంత ధనవంతులు ఎవరు ? అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఐదుగురని తేలింది. వీరు దేశంలో అత్యంత ధనికులు. ఐదుగురిలో ముగ్గ… Read More
0 comments:
Post a Comment