Sunday, February 2, 2020

విజయసాయిరెడ్డిని నమ్ముకుంటే వైసీపీని మూసుకోవాల్సిందే.. సీఎం జగన్‌‌పై బీజేపీ నేత బైరెడ్డి విమర్శలు

కొద్దిరోజులుగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోన్న బీజేపీ నేత, రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదివారం మరోసారి అదేపని చేశారు. చంద్రబాబు మీద పగతో జగన్ ఏపీని సర్వనాశం చేస్తున్నారని, అందుకోసమే తెలంగాణ సీఎం కేసీఆర్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపైనా విరుచుకుపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vJknuZ

Related Posts:

0 comments:

Post a Comment