Sunday, February 2, 2020

నిర్భయ కేసు: ఉరిశిక్షపై స్టే ఎత్తివేయాలన్న కేంద్రం పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల మరణశిక్షపై స్టే విధించిన నేపథ్యంలో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై పాటియాలా కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆదివారం విచారణ చేపట్టింది. అన్నిపక్షాల వాదనలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UmtYSD

Related Posts:

0 comments:

Post a Comment