భువనేశ్వర్ : మూడు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఫొని ఒడిశాలోకి ప్రవేశించింది. ఉదయం 8 గంటల సమయంలో ఫొని రాష్ట్రాన్ని తాకినట్లు అధికారులు ప్రకటించారు. పెనుగాలులు, అతి భారీ వర్షాలతో ఫొని తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీ తీరాన్ని దాటిన తుఫాను ఉ.10.30గం. నుంచి 11.30గం. మధ్య గోపాల్పూర్ చాంద్బలీ మధ్య తీరం దాటుతుందని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jezwcj
ఒడిశాపై 'ఫొని' పంజా.. తీరం అల్లకల్లోలం.. భయాందోళనలో జనం..
Related Posts:
దేవుడిలాంటి ఎన్టీఆర్కే వెన్నుపోటు: ఆ పనిలో లోకేష్: రామతీర్థం వెనుక ఆ ముగ్గురు: కొడాలి నానివిజయవాడ: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం క్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతల మధ్య మాటల … Read More
జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?2020 చివరి నెలలు బిలియనీర్ ‘జాక్ మా’కు అంతగా కలిసి రాలేదు. అక్టోబర్ చివరి నుంచి, ఏడాది చివరి నాటికి ఆయన సుమారు 11 బిలియన్ డాలర్లను నష్టపోయారు. భార… Read More
బజారు మనుషుల్లా వారిద్దరూ: రామతీర్థం ఉదంతంపై హోం మంత్రి సుచరిత ఏం చెబుతున్నారు?అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. దేవాలయాలను పరిరక్షించడాని… Read More
సంక్రాంతి వస్తానని చెప్పి.. జమ్మూకాశ్మీర్లో తెలుగు జవాను మృతి, కుటుంబంలో తీరని విషాదంశ్రీనగర్/చిత్తూరు: మరో తెలుగు జవాను జమ్మూకాశ్మీర్లో అమరుడయ్యారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని గడ్డకిందపల్లికి చెందిన రెడ్డప్పనాయుడు(38) గత 14 … Read More
ఆ పాపం వూరికే పోదు... అడ్రస్ లేకుండా పోతారు... కేసీఆర్కు బండి సంజయ్ శాపనార్థాలు...తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమవుతున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ సమస్యలను పరిష్కరించే ఉద్దేశ… Read More
0 comments:
Post a Comment