భువనేశ్వర్ : మూడు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఫొని ఒడిశాలోకి ప్రవేశించింది. ఉదయం 8 గంటల సమయంలో ఫొని రాష్ట్రాన్ని తాకినట్లు అధికారులు ప్రకటించారు. పెనుగాలులు, అతి భారీ వర్షాలతో ఫొని తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీ తీరాన్ని దాటిన తుఫాను ఉ.10.30గం. నుంచి 11.30గం. మధ్య గోపాల్పూర్ చాంద్బలీ మధ్య తీరం దాటుతుందని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jezwcj
ఒడిశాపై 'ఫొని' పంజా.. తీరం అల్లకల్లోలం.. భయాందోళనలో జనం..
Related Posts:
పుల్వామాలో మరోసారి కాల్పులుగత రెండు మూడు రోజులుగా కశ్మీర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి.భద్రతా దళాలకు మరియు తీవ్రవాదులకు మధ్య బీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే… Read More
ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది..? అమిత్ షాతో భేటీ తర్వాత జగన్ మూడ్ ఎందుకు మారింది..? కారణం అదేనా...?ఢిల్లీ/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పట్ల రకరకాల ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కేంద్ర మంత్ర… Read More
‘లవ్ జిహాద్’ కేరాఫ్ హుక్కా సెంటర్లు: తన కూతురూ బాధితురాలేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీజేపీ నేతభోపాల్: మధ్యప్రదేశ్ భోపాల్ నరగానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్.. లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తున్నారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర నాథ్ ఆ… Read More
నాన్ వెజ్ కౌస్ : ముక్క పెడితేనే తింటామంటున్న గోవా గోవులుగోవులు సాధారణంగా ఏం తింటాయి.. అంటే టక్కున వచ్చే సమాధానం దానా, గడ్డి, ఇతర శాఖాహారం. అందుకే గోవులను శాఖాహార జంతువులుగా పిలుస్తాం. కానీ గోవాలో మాత్రం మాం… Read More
డెల్ ఇండియాలో ఉద్యోగాలు: సాఫ్ట్వేర్ జాబ్స్తో పాటు ఇతర పోస్టులకు అప్లై చేసుకోండిప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ డెల్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, క్వాలిటీ ఇంజినీర్… Read More
0 comments:
Post a Comment