Thursday, January 2, 2020

శకట రాజకీయం: నిన్న బెంగాల్..నేడు మహారాష్ట్ర: గణతంత్ర వేడుకల్లో మరాఠా శకటానికీ బ్రేక్..!

ముంబై: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజకీయ కక్షసాధింపుల కోసం వినియోగంచుకుంటోందా? ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే శకటాలను ఉద్దేశపూరకంగానే అడ్డుపడుతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాన్ని ఇస్తున్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలు సుప్రియా సులే. పశ్చిమ బెంగాల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SRZxTP

0 comments:

Post a Comment