అమరావతి రాజధాని మార్పు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు కమిటీల నివేదికలు కూడా అందుతున్నాయి. జీఎన్ రావు కమిటీ తన నివేదికను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి రాజధాని ప్రాంతంలో అగ్గిరాజుకుంది. మరోవైపు శుక్రవారం బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు తన నివేదికను సీఎం జగన్ను అందజేయనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rRpS9m
Thursday, January 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment