అమరావతి రాజధాని మార్పు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు కమిటీల నివేదికలు కూడా అందుతున్నాయి. జీఎన్ రావు కమిటీ తన నివేదికను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి రాజధాని ప్రాంతంలో అగ్గిరాజుకుంది. మరోవైపు శుక్రవారం బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు తన నివేదికను సీఎం జగన్ను అందజేయనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rRpS9m
జనవరి 26 తర్వాతే ఏపీ అసెంబ్లీ..? హై పవర్ కమిటీ రిపోర్ట్పై క్యాబినెట్లో చర్చ, రేపు బీసీజీ రిపోర్ట్.
Related Posts:
కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై రామ్ చరణ్ సతీమణి పోటీ? స్పందించిన ఉపాసనహైదరాబాద్: ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన కొణిదెల వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోటీ చేయనుందని సోషల్ మీడియాలో ప్… Read More
నాకెవరూ చెప్పలేదు: కోట్ల చేరికపై కేఈ కినుక, చంద్రబాబుపై అసహనం! 'రాష్ట్రమంతా ప్రభావం'కర్నూలు: కాంగ్రెస్ పార్టీ కర్నూలు సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటున్నారు. ఆయన సోమవారం ఆంధ్… Read More
పెళ్లి కోసం పాట్లు: మంచు తుఫానులో వరుడు, అతని ఫ్యామిలీ 6 కిలోమీటర్లు నడిచిందిడెహ్రాడూన్: ఓ పెళ్లి కుమారుడు, వారి కుటుంబం పెళ్లి వేడుకకు చేరుకునేందుకు జోరుగా కురుస్తున్న మంచులో దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్… Read More
ఒక్క చేరిక., వంద అవరోధాలు..! వైసీపిలో దగ్గుబాటి ఎపిసోడ్ తో వింత పరిణామాలు..!!ప్రకాశం|హైదరాబాద్ : ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు స్థబ్ధుగా ఉన్న వైసీపీ రాజకీయాలు దగ్గుపాటి వెంకటేశ్వర రావు రాకతో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చిన్న చి… Read More
లోకసభ ఎన్నికలు: రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక లేఖలున్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘం ప్రధాన అధికారులకు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర… Read More
0 comments:
Post a Comment