విశాఖపట్నం: మూడు రోజులుగా ఉత్తరాంధ్రవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుఫాన్ శ్రీకాకుళం జిల్లా వద్ద తీరాన్ని దాటుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తీరాన్ని తాకనప్పటికీ.. అతి సమీపం నుంచి ఒడిశా వైపు కదులుతోంది. ఒడిశా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో పూరీ తీరానికి 65 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సమయంలో దాని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IW2hLJ
ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర! ముప్పు తప్పినట్టే: తీర గ్రామాలు అల్లకల్లోలం
Related Posts:
కరోనా నుంచి కోలుకున్న అమిత్షా- త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామన్న ఎయిమ్స్....కరోనా బారిన పడి చికిత్స పొందిన తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్షా కోలుకున్నారు. అలసట, ఒళ్లు నొప్పులతో ఎయిమ్… Read More
Fact Check:గాంధీజీతో ఉన్న ఈ బాలుడు ఎవరు..స్వామి ఆత్మానందేనా..?శుక్రవారం రోజున స్వామి ఆత్మానంద్ వార్షికోత్సవం జరిగింది. ఈ సమయంలో ఆయన జీవితం గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో మరియు ఇతర వెబ్సైట్స్లో వచ్చాయి. అయ… Read More
TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ ‘డే’మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !చెన్నై/ తిరుప్పూర్: TikTok పిచ్చితో మునిగిపోయిన భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. పేరు కనకం అయినా ఒళ్లంతా కామం, బుద్ది మాత్రం శునకం బుద్ది. అసలే డబుల్ బ… Read More
ఖమ్మంలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.... తృటిలో తప్పిన పెను ప్రమాదం...ఖమ్మం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క… Read More
వాడని అపార్ట్ మెంట్ లలోనూ, ఎవరూ లేని చోట కూడా .. కరోనా వైరస్ .. ఎలాగంటే !!కరోనా వైరస్ విషయంలో ఇప్పుడు మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది . కరోనా వైరస్ ఖాళీగా ఉన్న ఎవరూ లేని స్థలాల్లో , అపార్ట్ మెంట్ లలో కూడా ఉంటుందని తాజా… Read More
0 comments:
Post a Comment