విశాఖపట్నం: మూడు రోజులుగా ఉత్తరాంధ్రవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుఫాన్ శ్రీకాకుళం జిల్లా వద్ద తీరాన్ని దాటుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తీరాన్ని తాకనప్పటికీ.. అతి సమీపం నుంచి ఒడిశా వైపు కదులుతోంది. ఒడిశా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో పూరీ తీరానికి 65 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సమయంలో దాని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IW2hLJ
ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర! ముప్పు తప్పినట్టే: తీర గ్రామాలు అల్లకల్లోలం
Related Posts:
కరోనావైరస్: భారతదేశంలో సామాజిక రుగ్మతలా మారుతున్న కోవిడ్-19.. దీన్ని తొలగించడం ఎలా?కోల్కతాకి చెందిన 68 సంవత్సరాల సత్య డియో ప్రసాద్కి కోవిడ్ లక్షణాలైన జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతున్నట్లు గుర్తించారు. ఆయన కిడ్నీ సమస్యతో… Read More
AndhraPradesh:గవర్నర్ కోటాలో జగన్ ఆప్తులకు ఎమ్మెల్సీ .. మరొకటి ఎవరికి..?అమరావతి: ఏపీ నుండి ఖాళీ అయిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. అనేక తర్జన భర్జనల తరువాత ఇద్దరి పేర్లను అ… Read More
ముహూర్తం ఫిక్స్.. ఆ ఇద్దరికే జగన్ కేబినెట్లో చోటు..?మోపిదేవి,పిల్లి రాజీనామాలు ఆమోదంఅమరావతి: ఏపీ సీఎం జగన్ తన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసారు. తన కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్..మోపిదేవి వెంకట రమణలు రాజ… Read More
విశాఖకు సునామీ, భూకంపాల ముప్పు ?- ఏం పాపం చేసిందంటూ సజ్జల సీరియస్..విశాఖలో సముద్ర తీరం కోత వల్ల నగరానికి సునామీ, భూకంపాల ముప్పు పొంచి ఉందంటూ తాజాగా మీడియా కథనాలు వచ్చాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ చేసిన ఓ అధ్యయనం… Read More
Covid-19: వైరస్కు వాటితోనే చెక్ పెట్టొచ్చు...పరిశోధకులు చెబుతున్న మెడిసిన్ ఏంటి..?కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు ఫార్మా కంపెనీలు ఈ మహమ్మారికి విరుగుడు మందును కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే పలు సంస్థలకు కేంద్ర ప్రభుత… Read More
0 comments:
Post a Comment