విశాఖపట్నం: మూడు రోజులుగా ఉత్తరాంధ్రవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుఫాన్ శ్రీకాకుళం జిల్లా వద్ద తీరాన్ని దాటుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తీరాన్ని తాకనప్పటికీ.. అతి సమీపం నుంచి ఒడిశా వైపు కదులుతోంది. ఒడిశా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో పూరీ తీరానికి 65 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సమయంలో దాని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IW2hLJ
ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర! ముప్పు తప్పినట్టే: తీర గ్రామాలు అల్లకల్లోలం
Related Posts:
ఏపీ ఎక్స్ప్రెస్ మరో ట్రాజెడీని మిగిలిస్తుందా? ఢిల్లీ దాకా వెళ్లాలంటే ప్రాణాలు ఉగ్గబట్టుకోవాల్సివిశాఖపట్నం: రైలులో ప్రయాణిస్తున్నప్పటికీ.. ఎండ దెబ్బ తగిలి, వడదెబ్బకు గురై అయిదుమంది ప్రయాణికులు కన్నుమూశారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్ద… Read More
చెవిరెడ్డి వర్సెస్ అచ్చంనాయడు: సభలో గందరగోళం: చంద్రబాబు ఇలా సర్దుకున్నారు..!ఏపీ శాసనసభా తొలి సమావేశాల్లో రెండో రోజే అధికార -విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. నూతన స్పీకర్గా ఎన్నికైన తమ్మినేని సీతారాంను ఛైర్లోకి ఆహ్… Read More
ఏన్ 32 బ్లాక్ బాక్స్ లభ్యం... ప్రమాద వివరాలు తెలుస్తాయా...?అరుణచల్ ప్రదేశ్లో కూలిపోయిన ఏన్ 32 ట్రాన్స్పోర్ట్ విమానం యొక్క బ్లాక్ బాక్స్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు స్వాధినం చేసుకున్నారు. జూన్ 3న మిస్సై… Read More
స్కూళ్లు ప్రారంభం .. బిల్డింగ్పై నుంచి దూకి పదో తరగతి అమ్మాయి ఆత్మహత్యహైదరాబాద్ : విద్యా సంవత్సరం ప్రారంభమైందో లేదో అప్పుడే విద్యార్థులు ఆందోళనకు గురువతున్నారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు కానీ .. బలవన్మరణానికి పాల్పడే ధై… Read More
త్రిబుల్ తలాక్ బిల్లును వ్వతిరేకిస్తాం... బీజేపీ అలయెన్స్ పార్టీ నేత నితీష్ కుమార్బిహార్ ముఖ్యమంత్రి,జేడీయు అధినేత నితీష్ కుమార్ బీజేపీకి మరో షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే తన రాష్ట్ర్రంలో చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో బీజేపీకి మొండి … Read More
0 comments:
Post a Comment