పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరసనలు కొనసాగుతున్నాయి. సీఏఏ , ఎన్నార్సీకి వ్యతిరేకంగా పార్లమెంట్ వేదికగా వ్యతిరేకత తెలియజేసిన అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణా రాష్ట్రంలోనూ సభలు నిర్వహిస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు. ఈనెల నాలుగున హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని భావిస్తున్న ర్యాలీలపై తెలంగాణలో చర్చ జరుగుతుంది. Anti CAA WAR: ఢిల్లీ గేట్ దర్యాగంజ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36e8af4
Thursday, January 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment