తిరువనంతపురం: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 6వ తేదీన శబరిమల ఆలయంలో స్వామివారిని దర్శించుకోవాల్సి ఉండగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తన పర్యటన రద్దు చేసుకోవడానికి కారణం భద్రతాపరమైన అంశాలే అని తెలుస్తోంది. రాష్ట్రపతి భద్రతకు సంబంధించి సందిగ్ధం నెలకొనడంతో పర్యటన రద్దు అయినట్లు సమాచారం. అయితే కేరళలోని కొచ్చికి 6వ తేదీ రాష్ట్రపతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37son0s
Thursday, January 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment