విశాఖపట్నం: జీవనోపాధిని వెదుక్కుంటూ తనను నమ్మి దేశం కాని దేశానికి వెళ్లిన నలుగురు తెలుగు యువకులను నిలువునా ముంచేశాడు ఓ ఏజెంట్. ఆ ఏజెంట్ కూడా తెలుగువాడే. బాధిత యువకులకు పరచయం ఉన్నవాడే. బాధితుల పాస్పోర్టుల లాక్కుని తరిమేయడంతో.. ఎటు వెళ్లాలో? ఎక్కడికెళ్లాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు బాధితులు. మలేషియాలోని తెలుగు భవనంలో తలదాచుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా బుచ్చెయ్యపేట
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YC4BLG
Sunday, May 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment