విశాఖపట్నం: జీవనోపాధిని వెదుక్కుంటూ తనను నమ్మి దేశం కాని దేశానికి వెళ్లిన నలుగురు తెలుగు యువకులను నిలువునా ముంచేశాడు ఓ ఏజెంట్. ఆ ఏజెంట్ కూడా తెలుగువాడే. బాధిత యువకులకు పరచయం ఉన్నవాడే. బాధితుల పాస్పోర్టుల లాక్కుని తరిమేయడంతో.. ఎటు వెళ్లాలో? ఎక్కడికెళ్లాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు బాధితులు. మలేషియాలోని తెలుగు భవనంలో తలదాచుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా బుచ్చెయ్యపేట
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YC4BLG
గాజువాక శీను: విశాఖ యువకులను నిలువునా ముంచాడు!
Related Posts:
పెండింగ్లో ఉన్న ICSE మరియు ISC బోర్డు పరీక్షలు ఎప్పుడంటే..?న్యూఢిల్లీ: కరోనావైరస్ ఏ ఒక్కరినీ వదలడం లేదు. అన్ని రంగాలను చిదిమేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో స్కూళ్లు కాలేజీలు ఇతర విద్యావ్యవస్థలక… Read More
lockdown ఎప్పుడు మొత్తం తీసేస్తారు, ప్రధాని మోడీకి కాంగ్రెస్ పార్టీ ప్రశ్న..ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఫైరయ్యింది. లాక్ డౌన్పై ఎలాంటి విధానం అవలంభిస్తున్నారో తెలియజేయాలని కోరింది. మూడో విడత లాక్ డౌన్ ప్రకటించిన న… Read More
నీళ్ల సంబురం.. రంగనాయక సాగర్ కాలువలో ఈత కొట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే,ఎంపీ..కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలించి నిల్వ చేసే రంగనాయక సాగర్ ప్రాజెక్టును ఇటీవలే మంత్రులు హరీశ్ రావు,కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిం… Read More
కరోనా కంట్రోల్ కి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం ... ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్షలుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 62కొత్త కేసులు నమోదు జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు . … Read More
కర్ణాటక నుంచి వెళ్లాలి/రావాలి అనుకొంటున్నారా..? sevasindhu.karnataka.gov.inలో ఆప్లై చేయండి..వలసకూలీలు, విద్యార్థుల సొంత రాష్ట్రాలకు వెళ్లొచ్చని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో... ఆయా రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకుంటున్నాయి. ఇ… Read More
0 comments:
Post a Comment