అమరావతి: మరి కొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. దీనికోసం అన్ని పార్టీలూ తమ యంత్రగాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ , విజయావకాశాలు, గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయంటూ అన్ని పార్టీలూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి. ఫలితాలు వెల్లడి కావడానికి నాలుగురోజుల ముందు వెలువడే ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చేసుకుని, తమ పార్టీ విజయావకాశాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HqG46c
Sunday, May 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment