Sunday, September 13, 2020

కరోనా..చైనా: గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం: వ్యాక్సిన్ వస్తే గానీ: శని, ఆదివారాల్లోనూ: మోడీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు, రోజూ వేలాది పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తోన్న పరిణామాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాజ్యసభ, లోక్‌సభ సమావేశం అయ్యాయి. బడ్జెట్ సమావేశాలను అర్ధాంతరంగా వాయిదా వేసిన తరువాత.. పార్లమెంట్ ఉభయ సభలు సమావేశం కావడం ఇదే తొలిసారి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35xOVQ9

Related Posts:

0 comments:

Post a Comment