కరోనా కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ఎలాగైనా పునరుద్దరించేందుకు ఏపీఎస్ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలకు టీఎస్ఆర్టీసీ నుంచి సహకారం కరువైంది. రోజుకో ప్రతిపాదనను తెరపైకి తెస్తే అంతర్ రాష్ట్ర సర్వీసులను టీఎస్ఆర్టీసీ అడ్డుకుంటోంది. విభజన తర్వాత ఏపీతో ఒప్పందం చేసుకోలేదని కాసేపు, కిలోమీటర్ల ప్రాతిపదికన మాత్రమే బస్సులు తిప్పాలని మరి కాసేపు, విజయవాడ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bXxVDX
ఆర్టీసీ బస్సులపై తెలంగాణ కొత్త కొర్రీలు- విజయవాడ, కర్నూలు వరకే బస్సులు- రేపు మరో భేటీ..
Related Posts:
వెలకట్టలేని సేవలందించారు: యడ్యూరప్పపై ప్రధాని మోడీ ప్రశంసలు, బొమ్మైకి అభినందనలున్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సేవలను ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. భారతీయ జనతా పార్టీని విస్తరించడంలో, కర్ణాటక అభివ… Read More
ఆ విద్యార్థికి రూ.4 లక్షలు చెల్లించండి: ఫీడ్జీ సంస్థకు తేల్చిచెప్పిన కన్జూమర్ కమిషన్హైదరాబాద్: ఓ విద్యార్థి ఫీజు విషయంలో వినియోగదారుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. తనకు బోధన నచ్చలేదని, చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వాలని విద్యార్థి చే… Read More
మంత్రి నుంచి ప్రాణహానీ: రక్షించాలని హెచ్ఆర్సీకి దంపతుల ఫిర్యాదుగత ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు మహబూబ్నగర్కు చెందిన దంపతులు. ఓ కేసులో మంత్రికి వ్యతిరేకంగా నడుచుకు… Read More
Rasi Phalalu (29th july 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఉత్తరాదికి వాతావరణ హెచ్చరిక: కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో 22 మంది మృతిన్యూఢిల్లీ: ఉత్తరాదిన బుధవారం అతి భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షాలతో భారీ వరదరలు వచ్చాయి. దీంతో 22 మంది మృతి చెందారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్… Read More
0 comments:
Post a Comment