Sunday, September 13, 2020

ఆర్టీసీ బస్సులపై తెలంగాణ కొత్త కొర్రీలు- విజయవాడ, కర్నూలు వరకే బస్సులు- రేపు మరో భేటీ..

కరోనా కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ఎలాగైనా పునరుద్దరించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలకు టీఎస్‌ఆర్టీసీ నుంచి సహకారం కరువైంది. రోజుకో ప్రతిపాదనను తెరపైకి తెస్తే అంతర్‌ రాష్ట్ర సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ అడ్డుకుంటోంది. విభజన తర్వాత ఏపీతో ఒప్పందం చేసుకోలేదని కాసేపు, కిలోమీటర్ల ప్రాతిపదికన మాత్రమే బస్సులు తిప్పాలని మరి కాసేపు, విజయవాడ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bXxVDX

Related Posts:

0 comments:

Post a Comment