కరోనా కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ఎలాగైనా పునరుద్దరించేందుకు ఏపీఎస్ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలకు టీఎస్ఆర్టీసీ నుంచి సహకారం కరువైంది. రోజుకో ప్రతిపాదనను తెరపైకి తెస్తే అంతర్ రాష్ట్ర సర్వీసులను టీఎస్ఆర్టీసీ అడ్డుకుంటోంది. విభజన తర్వాత ఏపీతో ఒప్పందం చేసుకోలేదని కాసేపు, కిలోమీటర్ల ప్రాతిపదికన మాత్రమే బస్సులు తిప్పాలని మరి కాసేపు, విజయవాడ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bXxVDX
ఆర్టీసీ బస్సులపై తెలంగాణ కొత్త కొర్రీలు- విజయవాడ, కర్నూలు వరకే బస్సులు- రేపు మరో భేటీ..
Related Posts:
షాకింగ్ : జులై 15 నాటికి చెన్నై పరిస్థితి ఎలా ఉండబోతుందంటే.. ఇదీ ఎంజీఆర్ వర్సిటీ అంచనా..దేశంలో ముంబై,తమిళనాడు కరోనా పాజిటివ్ కేసుల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేసుల తీవ్రత ఇల… Read More
Sonali Phogat: బతికే హక్కు లేదంటూ అధికారిని చెప్పుతో కొట్టారు, ఎందుకంటే..?(వీడియో)ఛండీగఢ్: టిక్టాక్ స్టార్, భారతీయ జనతా పార్టీ నేత సోనాలీ ఫోగట్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. హర్యానాలోని హిసార్లో ఓ ప్రభుత్వ అధికారిపై ఆమె చేయి చేసుకున్… Read More
చైనా గోతులు తవ్వుతోందా?: ఒకవంక చర్చలు..మరోవంక భారీగా సైనిక శిబిరాలు: వాస్తవాధీన రేఖ వద్దన్యూఢిల్లీ: భారత్తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా ముందుకొచ్చింది. దీనికి అనుగుణంగా కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్ స… Read More
కరోనా ప్రపంచం: అత్యధిక మరణాలు, కొత్త కేసులతో రికార్డుల్లోకెక్కిన భారత్, ఇదీ లెక్కన్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి భారతదేశంలోనూ తన విజృంభణ కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల మందికిపైగా ప్రా… Read More
హైదరాబాద్లో 159 కంటైన్మెంట్ జోన్లు.. ఇదిగో పూర్తి జాబితా...తెలంగాణలో ఇప్పటివరకూ 3147 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. అందులో అత్యధికంగా హైదరాబాద్లోనే 1828 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధి… Read More
0 comments:
Post a Comment