సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత తప్పక ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. 'ఈ రోజు లోక్సభ ఎన్నికల తుదిదశ పోలింగ్. ఈ ఎన్నికల్లో అందరూ తమ ఓటుహక్కు వినియోగించుకుని రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదుచేయాలి. మీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hrt1la
దేశ భవిష్యత్తు మార్చండి.. యువ ఓటర్లకు మోడీ పిలుపు.. ఓటేసిన పలువురు ప్రముఖులు
Related Posts:
కనక దుర్గమ్మ ముక్కుపుడకకు ఎసరు: తస్కరించబోయి..రెడ్ హ్యాండెడ్గా చిక్కి!విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పనిచేస్తోన్న ఉద… Read More
పొత్తులొద్దు బాబాయ్..! ఉప ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తామన్న అఖిలేష్ యాదవ్..!!లక్నో/హైదరాబాద్ : ఎన్నికల్లో అన్ని ప్రయోగాలు ముగిసిపాయాయి. పొత్తులతో పార్టీలు చిత్తయ్యాయి. అనైతిక పొత్తులతో రాజకీయ పార్టీలు ఉనికిని కొల్పోయే ప్రమాదంలో… Read More
ఆజ్ఞాతం వీడిన రవిప్రకాశ్ : పోలీసు విచారణకు హాజరు ..హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సైబర్ క్రైం పోలీసుల విచారణకు హాజరయ్యారు. టీవీ 9 సంస్థలో ఫోర్జరీ, డేటా చోరీ ఆరోపణలను రవిప్రకాశ్ ఎదుర్కొన్నారు.… Read More
జర్నలిస్టు గోంతు కోసి హత్య చేసిన దుండగులు..ముంబాయిలోని స్థానిక దిన పత్రికలో పనిచేసే అనంద్ నారయన్ అనే 38 యెళ్ల జర్నలిస్టు హత్యకు రైయ్యాడు...గుర్తు తెలియని దుండగులు గోంతుకోసి చంపివేశారు.. అయితే జ… Read More
ఫ్యాన్స్ కు షాకిచ్చిన నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ రమ్యా, ట్విట్టర్ అకౌంట్ క్లోజ్, అందుకేన్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని పదేపదే విమర్శించి సోషల్ మీడియాలో హంగామా చేసిన ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్… Read More
0 comments:
Post a Comment