Sunday, May 26, 2019

గులాబీకి కలిసొచ్చిన కరీంనగర్‌లో ఏమైంది.. కారు ఎందుకు పల్టీ కొట్టింది...!

కరీంనగర్‌ : కరీంనగర్ గడ్డ టీఆర్ఎస్‌కు కలిసొచ్చిన అడ్డా. గులాబీ పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో తలపెట్టిన కార్యక్రమాలకు కరీంనగర్ వేదికైంది. పార్టీ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ 2001లో సింహగర్జన సభ తొలిసారిగా నిర్వహించింది ఇక్కడే. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల వేళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడినుంచే సన్నాహాక సభలు నిర్వహించడం.. ఆ తర్వాత తొలి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XfwGb2

Related Posts:

0 comments:

Post a Comment