శాంతిచర్చల మాటున చైనా కొట్టిన దొంగదెబ్బకు భరతమాత బిడ్డల్లో ముగ్గురు నేలకొరిగారు. లదాక్ సరిహద్దులో చనిపోయిన ఆ ముగ్గురిలో ఒకరు తెలుగు వ్యక్తి కావడం గమనార్హం. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో చైనా బలగాలతో బాహాబాహీలో ఓ కల్నల్ స్థాయి అధికారితోపాటు ఇద్దరు జవాన్లు మృతిచెందగా.. ఆయా కుటుంబాలకు ఆర్మీ వర్గాలు సమాచారం అందజేశాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fvd77o
చైనా దాడిలో తెలుగు అధికారి మృతి.. కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేట.. అంతటా విషాదం..
Related Posts:
ఎంపీల నిర్లక్ష్యానికి భారీ మూల్యం... బయటపెట్టిన రాజ్యసభ సెక్రటేరియట్...వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో టికెట్ చార్జీలను కార్మికులే భరించాలని కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన … Read More
హైదరాబాద్లో మరోసారి ఫుల్ లాక్డౌన్ తప్పదా?: కేసీఆర్ ప్రకటిస్తారంటూ తలసాని కీలక వ్యాఖ్యలుహైదరాబాద్: తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో మరోసారి లాక్డౌన్ కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వ… Read More
చిట్టి నాయుడు దెబ్బ.. అచ్చెన్న అబ్బా.. చంద్రబాబు బట్టలు చించుకునేది అందుకే : విజయసాయిటిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ ఇప్పుడు ఏపీలో దుమారంగా మారింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై చంద్రబాబునాయుడు చేస్తున్న రాజకీయం చాలా దారుణంగా ఉంది అ… Read More
నిలకడగానే అచ్చెన్నాయుడు ఆరోగ్యం- ఇన్ఫెక్షన్ సమస్య- సర్జరీ అవసరం లేదన్న డాక్టర్లురెండు రోజుల క్రితం శస్త్ర చికిత్స చేయించుకున్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని గుంటూరు జీజీహెచ్ డాక్టర్లు ప్రకటిం… Read More
భయానకం, పశువుల కంటే హీనంగానా?: ఢిల్లీ సర్కారుపై సుప్రీం ఆగ్రహంన్యూఢిల్లీ : కరోనా కట్టడి చర్యలపై ఢిల్లీ ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కరోనా నేపథ్యంలో దేశ రాజధానితోపాటు పలు రాష్ట్రాల్లో పరి… Read More
0 comments:
Post a Comment