Tuesday, June 16, 2020

పంజాబ్ తరహా మోడల్ అనుసరించండి, సీఎంలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం

పంజాబ్ తరహాలో ఇతర రాష్ట్రాలు, కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలు అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. పంజాబ్‌లో మాస్క్ లేకుండా బయటకు వచ్చేందుకు అనుమతించడం లేదు. ఒకవేళ బయటికి వస్తే కఠినంగా ఫైన్ విధించడంతో జనాలు మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తున్నారు. మంగళవారం ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్పరెన్స్‌లో మోడీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇవాళ కొన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zFC9Sc

0 comments:

Post a Comment