పంజాబ్ తరహాలో ఇతర రాష్ట్రాలు, కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలు అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. పంజాబ్లో మాస్క్ లేకుండా బయటకు వచ్చేందుకు అనుమతించడం లేదు. ఒకవేళ బయటికి వస్తే కఠినంగా ఫైన్ విధించడంతో జనాలు మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తున్నారు. మంగళవారం ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్పరెన్స్లో మోడీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇవాళ కొన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zFC9Sc
పంజాబ్ తరహా మోడల్ అనుసరించండి, సీఎంలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం
Related Posts:
ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్.. ఎక్కడ.. ఎందుకంటే..విలాసవంత జీవితమో.. లేదా అధికార దర్పమో తెలియదు గానీ.. కొందరు యువత మాత్రం రెచ్చిపోతున్నారు. వీరిలో రాజకీయ నేతల కుమారులే ఎక్కువగా ఉంటున్నారు. నిన్న రాత్ర… Read More
భారత్ బంద్కు సంఘీభావం: లక్నోలో అఖిలేశ్ యాదవ్ నిరసన ప్రదర్శన, కేసు నమోదుడిమాండ్ల సాధన కోసం రైతులు తలపెట్టిన భారత్ బంద్కు అన్నీ పక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. మరికొన్ని గంటల్లో బంద్ ప్రారంభం కానుంది. అయితే రైతులకు మద్దతు … Read More
ఏలూరు విపత్తును ముందే గుర్తించా -మద్యం ఆదాయం రైతులకు -పవన్ కల్యాణ్ సరికొత్త ఉద్యమంఆంద్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లలోని ఏలూరు పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు, దెందులూరులోనూ గుర్తు తెలియని వ్యాధి తీవ్ర భయాందోళనలు రేపుతున్నది. ఫిట్స… Read More
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో పెట్టినా బుద్ధి రాదా .. ఏలూరు వింత వ్యాధిపై బాబు వ్యాఖ్యలకు కొడాలి నానీ కౌంటర్పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రజలను అంతుచిక్కని వ్యాధి వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో … Read More
8న భారత్ బంద్: పాత చట్టాలతో నవశకం సాధ్యం కాదంటూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలులక్నో: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం అ… Read More
0 comments:
Post a Comment