ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లో హింస చెలరేగడానికి సీఎం మమత బెనర్జీ కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మమత బెనర్జీ ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధించాలని అందులో పేర్కొంది. బెంగాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరుతూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E63jjV
మమతపై చర్యలు తీసుకోండి... ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ..
Related Posts:
కంగనా రనౌత్ బాడీగార్డుపై రేప్ కేసు.. పెళ్లి పేరుతో శారీరకంగా లోబర్చుకుని.. మోసపోయిన మేకప్ ఆర్టిస్ట్...బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బాడీగార్డుపై ముంబై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ప్రేమ,పెళ్లి పేరుతో తనను శారీరకంగా లోబర్చుకుని మోసం చేశాడని ఓ యు… Read More
Fact Check : అది ఇండియన్ వేరియంట్ కాదు.. డబ్ల్యూహెచ్ఓ అలా చెప్పలేదు..భారత్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభించడానికి ఇండియన్ వేరియంట్ B.1.617 కారణమంటూ డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్నట్లుగా ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి… Read More
ఆనందయ్యపై వర్మ సంచలన ట్వీట్-ఆర్మీతో భద్రత -జాతి సంపదగా గుర్తించలేరా ?దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతున్న వేళ నెల్లూరు ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య చేస్తున్న వైద్యంతో వైరస్ తగ్గుతోందన్న ప్రచారం ఇప్పుడు దేశవ్య… Read More
చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది.!మంత్రి తలసాని ఉద్ఘాటన.!హైదరాబాద్ : రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ హితాన్ని కాంక్షిచారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తెలు… Read More
ధాన్యం కొనుగోలులో మంత్రి గంగులకు చిత్తశుద్ది లేదు.!పదవికి రాజీనామా చెయాలని కాంగ్రెస్ డిమాండ్.!హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు అంశంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ కు చిత్తశుద్ది లేదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ధాన్యం కొలుగోలు విషయంలో ప్ర… Read More
0 comments:
Post a Comment