నేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పైలట్, అబ్జర్వర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 121 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 29 మే 2019. సంస్థ పేరు : భారత నౌకాదళం(ఇండయన్ నేవీ)మొత్తం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJ7F7X
నేవీలో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Related Posts:
జగన్ సర్కార్ బాటలో మరో రాష్ట్రం: దేవభూమిలో ఇక రెండు రాజధానులు: వికేంద్రీకరణకు సై..!డెహ్రాడూన్: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో ప్రకటించారో తెలియట్లేదు గానీ.. మరో రాష్ట్రం … Read More
కేబినెట్ కీలక నిర్ణయం: ఎయిరిండియాలో ఎన్నారైలూ 100శాతం వాటా పొందొచ్చున్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో 100 శాతం వాటాలు పొందేందుకు ఎన్నారైలకు కేంద్రం … Read More
ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ 446.52 కోట్లుదేశంలో అత్యంత శక్తిమంతమైన ప్రధానమంత్రి పదవిలో ఉన్న నరేంద్ర మోదీ భద్రత కోసం ఇటీవలి కేంద్ర బడ్జెట్ లో రూ.600 కోట్లు కేటాయించడం తెలిసిందే. తాజాగా ఆయన విద… Read More
‘భూదందా కోసమే విశాఖ: పెట్టుబడులకు వణుకు.., మెడలు వంచుతా అని..’విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులే వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నా… Read More
చిరుకు రాజ్యసభ సీటు ఒట్టి పుకారేనన్న నాగబాబు- తప్పుడు వార్తలతో కన్ఫ్యూజ్ చేయొద్దని విజ్ఞప్తిమెగాస్టార్ చిరంజీవికి ఏపీలో వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తుందన్న ప్రచారంలో నిజం లేదని ఆయన సోదరుడు నాగబాబు ఇవాళ క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారంతో జనస… Read More
0 comments:
Post a Comment