దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతున్న వేళ నెల్లూరు ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య చేస్తున్న వైద్యంతో వైరస్ తగ్గుతోందన్న ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన రోగులు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి క్యూ కడుతున్నారు. చాలామంది సెలబ్రిటీలు ఆనందయ్యపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. ఇదే క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oD5sKd
Saturday, May 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment