తెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు . తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆడుతున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ డ్రామాకి తెరపడిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తానని దేశం మొత్తం తిరుగుతూ రాజకీయాలు చేస్తున్న కెసిఆర్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వాళ్ళ నేతలే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WSdikc
జగన్ కాదు బుట్టలో పడటానికి అక్కడ స్టాలిన్ ... కేసీఆర్ ను ఎద్దేవా చేసిన విజయశాంతి
Related Posts:
బాబోయ్ ఇలా చదివేస్తున్నారేంటి: ఐసీఎస్ఈ ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులకు వంద శాతం మార్కులున్యూఢిల్లీ: మే నెలలో విద్యార్థులు రాసిన పరీక్ష ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి. రెండ్రోజుల క్రితం సీబీఎస్ఈ 12వ తరగతి 10 వ తరగతి ఫలితాలు విడుదల కాగా మ… Read More
ఇందిరా పార్క్ వద అంబేడ్కర్ వాదుల మహాగర్జన..! కదం తొక్క నున్న ఎంఆర్పీఎస్..!!హైదరాబాద్: తెలంగాణలో మందకృష్ణ మాదిగ తన కార్యకలాపాలను ఉద్రుతం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొన్నాళ్లు నిశ్శబ్దంగా మారిపోయిన ఎంఆర్పీయస్ కార్యక్… Read More
కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం .. తెలంగాణలో కేసీఆర్ కు జైలు ఖాయం .. ఎమ్మెల్యే కోమటిరెడ్డి జోస్యంకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు చేశారు . దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో ఈ దఫా … Read More
అదుపు తప్పి..రన్వేను దాటుకుని! విమానాశ్రయంలో ప్రమాదంముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్క్ర… Read More
రక్తమోడిన రంజాన్: మసీదు సమీపంలో ఆత్మాహూతి దాడిలాహోర్: ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఆరంభంలోనే రక్తమోడింది. ప్రాచీన మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటన… Read More
0 comments:
Post a Comment