అమరావతి: తొలి రౌండ్ నుంచి ప్రతి రౌడ్ లో వైసీపీ ఆధిక్యం కనబరిచింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికారులు తొలి రౌండ్ కౌంటింగ్ ను పూర్తి చేయగా, టీడీపీ పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో సాగుతోంది. వైసీపీ నుంచి మైదుకూరులో ఎస్ రఘురామిరెడ్డి, నెల్లూరు టౌన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WfvsQ4
వైసీపి@100..! స్పష్టమైన ఆదిక్యం దిశగా జగన్..!!
Related Posts:
12 రోజులుగా హోటల్ లో బస..తెల్లారే సరికి నిర్జీవంగా..సొంత గ్రామానికి సమీపంలో!బెంగళూరు: అయిదేళ్ల కిందట ఇల్లొదిలి వెళ్లి పోయిన ఓ యువతి మృతదేహమై కనిపించిన ఉదంతం ఇది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మృతురాలి … Read More
ఆర్టీసీ జేఏసీతో చర్చలకు ప్రభుత్వం సై..? కమిటీ నియామకం, కోర్టు సూచనలపై కేసీఆర్ మదనంఆర్టీసీ సమ్మెపై చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో చర్చలు జరుపాలని… Read More
కచ్చులూరులో తలలేని మొండెం... బోటు వెలికితీతకు కొనసాగుతున్న యత్నాలుతూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మరో మృతదేహం బయట బయటపడింది. అయితే తలలేని మొండెంతో మృతదేహం ఉండడంతో అధికారులు దాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్త… Read More
కారు, టూ వీలర్లపై విరిగిపడ్డ కొండచరియలు.. 8 మంది మృతి, పలువురికి గాయాలుఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్ జిల్లా చాండీ కా దార్లో రహదారిపై పడ్డాయి. దీంతో అటు నుంచి వస్తోన్న మూడు వాహనాదారులపై పడిపోయింది. … Read More
కేసీఆర్ సర్కారును తలదన్నేలా జగన్ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్, విశాఖలో భారీ ర్యాలీఅమరావతి: విశాఖపట్నంలో భారీ ర్యాలీ చేయాలని నిర్ణయించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నిర్మాణ రంగంపై ఆధారపడ్డవారికి.. ముఖ్యంగా భవన నిర్మాణ కార్… Read More
0 comments:
Post a Comment