సైలెంట్ ఓటింగ్..అండర్ కరెంట్..మీకు అర్దం కాదు..టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు.. ఇదీ..టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత 40 రోజులుగా పదే పదే చెబుతున్న మాట. ఓటర్ల నాడి పట్టుకోవటంలో ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థలు విఫలయ్యాయని విమర్శించారు. కానీ, అసలు ఫలితాల్లో మాత్రం టీడీపీ అధినేత సైలెంట్ అయ్యారు. మాకు కాకపోతే జగన్కు ఎందుకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M5ol94
చంద్రబాబు సైలెంట్: సొంత నియోజకవర్గంలోనే వెనక్కు-ముందుకు: రెండు చోట్ల పవన్ ఎదురీత..!
Related Posts:
ఓట్ ఫర్ నోట్ కేసులో కదలిక..! వేం నరేందర్ రెడ్డికి నోటీసులు..!!హైదరాబాద్: ఓటుకు నోటు కేసు మళ్లీ తెరమీదకు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి ఇంటి కి ఈడీ అధికారులు తన నివాసాని… Read More
హోదా కోసం హోరెత్తిన ఏపి : అన్ని చోట్లా బంద్ ప్రభావం : ఒక్కటైన ఉద్యమకారులు..ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీలు నెరవేర్చాలంటూ బంద్ కు పిలుపునిచ్చారు. ఏపి లోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ బంద్ ప్రభావం కనిపించింది. హోదా సాధాన సమి… Read More
4న ఢిల్లీకి జగన్ : పర్యటన పై ఉత్కంఠ : ఏం చేయబోతున్నారు..!ఎన్నికలు సమీపిస్తున్న వేళ..వైసిపి అధినేత జగన్ కీలక అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసిన జగ న్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నార… Read More
మండలిలో బిజెపి వర్సెస్ టిడిపి : తీర్మాన కాపీలు చింపివేత...!ఏపి శాసనసభలో కొత్త దృశ్యం కనిపించింది. టిడిపి వర్సెస్ బిజెపి అన్నట్లు గా సభ్యులు తల పడ్డారు. ఏపికి అన్యాయం పై అధికార పార్టీ టిడిపి ఓ తీర్మాన… Read More
బెంగళూరులో కుప్పకూలిన యుద్ధ విమానం...ఇద్దరు పైలట్లు మృతిబెంగళూరు: బెంగళూరులో విమాన ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయంలో ఈ దుర్ఘటన… Read More
0 comments:
Post a Comment