ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్ జిల్లా చాండీ కా దార్లో రహదారిపై పడ్డాయి. దీంతో అటు నుంచి వస్తోన్న మూడు వాహనాదారులపై పడిపోయింది. వీటిలో ఓ కారు, రెండు ద్వి చక్ర వాహనాలు ఉన్నాయి. కొండచరియలు విరిగిపడటంతో 8 మంది చనిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు. పలువురు గాయపడ్డారు. హిమాచల్ప్రదేశ్లో వాహనాలపై పడ్డ కొండచరియలు, 50 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33LroqH
కారు, టూ వీలర్లపై విరిగిపడ్డ కొండచరియలు.. 8 మంది మృతి, పలువురికి గాయాలు
Related Posts:
పూర్తిస్థాయి ప్రభుత్వం..! అయినా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్..?హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు తెర… Read More
మైయాస్ గ్రూప్స్ మీద రూ. 140 కోట్లు చీటింగ్ కేసు, మారిషస్ కంపెనీ ఫిర్యాదు, నకిలి సంతకంతో మోసం!బెంగళూరు: ప్రముఖ మైయాస్ బేవరేజ్ అండ్ ఫుడ్ ప్రై. లిమిటెడ్ కంపెనీ మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది. బెంగళూరులోని జయనగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చే… Read More
పబ్జీ ఏ క్యాజీ: ఆన్లైన్ గేమ్ మోజులో పడి విద్యార్థి ఆత్మహత్యఆన్ లైన్ గేమ్స్కు పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. అవిలేకుంటే జీవితం లేదనే భావనలోకి వెళ్లిపోతున్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే మొబైల్ ఫోన్లు చేతికిచ్చి… Read More
ఫిబ్రవరి 4న సోమాతి అమావాస్య: ఏమిటీ మౌని అమావాస్య?ఫిబ్రవరి 4వ తేదీన వచ్చేది సోమావతి అమావాస్య .సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని పిలుస్తారు.ఈ అమావాస్యను మౌని అమావాస్య ,శని అమావాస్య అని … Read More
యాదాద్రి పుణ్యక్షేత్రం చరిత్రలో మిగిలిపోవాలి..! సీయం కేసీఆర్ ఆకాంక్ష..!!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు యాదాద్రిలో పర్యటించారు. ప్రధాన ఆలయమున్న గుట్టపైనా, టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్న గుట్టపైనా, ప్రె… Read More
0 comments:
Post a Comment