ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్ జిల్లా చాండీ కా దార్లో రహదారిపై పడ్డాయి. దీంతో అటు నుంచి వస్తోన్న మూడు వాహనాదారులపై పడిపోయింది. వీటిలో ఓ కారు, రెండు ద్వి చక్ర వాహనాలు ఉన్నాయి. కొండచరియలు విరిగిపడటంతో 8 మంది చనిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు. పలువురు గాయపడ్డారు. హిమాచల్ప్రదేశ్లో వాహనాలపై పడ్డ కొండచరియలు, 50 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33LroqH
Sunday, October 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment