బెంగళూరు: అయిదేళ్ల కిందట ఇల్లొదిలి వెళ్లి పోయిన ఓ యువతి మృతదేహమై కనిపించిన ఉదంతం ఇది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మృతురాలి పేరు భవిత. 23 సంవత్సరాలు. హసన్ జిల్లాలోని అరకలగూడు గ్రామం ఆమె స్వస్థలం. 12 రోజులుగా ఆమె హసన్ బీఎం మార్గంలోని సరయూ హోటల్ లో ఉంటున్నారు. ఆదివారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Jpp6n
12 రోజులుగా హోటల్ లో బస..తెల్లారే సరికి నిర్జీవంగా..సొంత గ్రామానికి సమీపంలో!
Related Posts:
వైసీపీకి అనుకూలంగా ధర్మారెడ్డి: ఈసీ అధికారులకు లంచం ఇచ్చారా: ఎవరీ ధర్మారెడ్డి...ఎందుకిలా..!చంద్రగిరిలో రీపోలింగ్ రగడ పతాక స్థాయికి చేరుతోంది. ఏకంగా ఎన్నికల సంఘంలో పని చేసే అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణల వరకూ వెళ్లింది. రీ పోలింగ… Read More
లగడపాటి సర్వే సిద్దం..ఈ సాయంత్రమే: ఏపీలో గెలిచేదెవరు టీడీపీనా...వైసీపీయా: టీజర్ రెడీ ..!ఆంధ్రా ఆక్టోపస్ వచ్చేసారు. ఎన్నికల ఫలితాల సర్వేలతో సిద్దమైపోయారు. వాస్తవంగా 19వ తేదీ సాయంత్రం వరకు సర్వే ఫలితాలను వెల్లడి చేయటానికి ఎన్… Read More
కేంద్రంలో జగన్ మద్దతు వారికే ... వ్యూహాత్మకంగా అడుగేస్తున్న జగన్కేంద్రంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? కేంద్రంలో హంగ్ వస్తే తానే కింగ్ మేకర్ అవుతానని భావిస్… Read More
చెవిరెడ్డికి నిన్న పులివర్తి నాని, నేడు నానీ భార్య సవాల్ .. చంద్రగిరి రీ పోలింగ్ పై సవాళ్ళ పర్వంచంద్రగిరి రీపోలింగ్ విషయంలో అగ్గి రాజుకుంది. చంద్రగిరి రీపోలింగ్ విషయంలో టీడీపీ ఫిర్యాదును పట్టించుకోకుండా కేవలం వైసీపీ ఫిర్యాదునే పట్టించుకుని 5పోలిం… Read More
హైకోర్టు ఆవరణంలో న్యాయవాది దారుణ హత్య, 9 ఏళ్లకు ప్రియుడికి జీవిత ఖైదు శిక్ష !బెంగళూరు: కర్ణాటక హై కోర్టు ఆవరణంలో సాటి న్యాయవాది, ప్రేయసిని అతి దారుణంగా హత్య చేసిన న్యాయవాదికి హైకోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. సాటి న్యాయవ… Read More
0 comments:
Post a Comment