Sunday, October 20, 2019

12 రోజులుగా హోటల్ లో బస..తెల్లారే సరికి నిర్జీవంగా..సొంత గ్రామానికి సమీపంలో!

బెంగళూరు: అయిదేళ్ల కిందట ఇల్లొదిలి వెళ్లి పోయిన ఓ యువతి మృతదేహమై కనిపించిన ఉదంతం ఇది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మృతురాలి పేరు భవిత. 23 సంవత్సరాలు. హసన్ జిల్లాలోని అరకలగూడు గ్రామం ఆమె స్వస్థలం. 12 రోజులుగా ఆమె హసన్ బీఎం మార్గంలోని సరయూ హోటల్ లో ఉంటున్నారు. ఆదివారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Jpp6n

Related Posts:

0 comments:

Post a Comment