బెంగళూరు: అయిదేళ్ల కిందట ఇల్లొదిలి వెళ్లి పోయిన ఓ యువతి మృతదేహమై కనిపించిన ఉదంతం ఇది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మృతురాలి పేరు భవిత. 23 సంవత్సరాలు. హసన్ జిల్లాలోని అరకలగూడు గ్రామం ఆమె స్వస్థలం. 12 రోజులుగా ఆమె హసన్ బీఎం మార్గంలోని సరయూ హోటల్ లో ఉంటున్నారు. ఆదివారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Jpp6n
Sunday, October 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment