తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మరో మృతదేహం బయట బయటపడింది. అయితే తలలేని మొండెంతో మృతదేహం ఉండడంతో అధికారులు దాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లభించిన మృతదేహం బోటు ప్రమాదంలో మృతి చెందిన వారిదా లేక ఇతర ప్రాంతం నుండి కొట్టుకు వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. కాగా గత నాలుగు రోజులుగా బోటు వెలికితీతలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MT4Zky
Sunday, October 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment