తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మరో మృతదేహం బయట బయటపడింది. అయితే తలలేని మొండెంతో మృతదేహం ఉండడంతో అధికారులు దాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లభించిన మృతదేహం బోటు ప్రమాదంలో మృతి చెందిన వారిదా లేక ఇతర ప్రాంతం నుండి కొట్టుకు వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. కాగా గత నాలుగు రోజులుగా బోటు వెలికితీతలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MT4Zky
కచ్చులూరులో తలలేని మొండెం... బోటు వెలికితీతకు కొనసాగుతున్న యత్నాలు
Related Posts:
హైదరాబాద్కు వైఎస్ జగన్ గుడ్బై: ఇక ఫుల్ టైమ్ అమరావతిలో: తొలి వైసీపీఎల్పీ భేటీ అక్కడే!అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో హైదరాబాద్కు గుడ్బై చెప్పబోతున్నారు. ఇక అమరావతిని కేంద్రంగా చేసుకు… Read More
ఫ్రంట్కు ముందడుగు : రేపు స్టాలిన్తో కేసీఆర్ భేటీహైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ మద్దతు కూడగట్టేందుకు సీఎం కేసీఆర్ .. ప్రాంతీయ పార్టీ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఇటీవల కేరళలో సీఎం పినరయి విజయన్ ను కలి… Read More
ఎమ్మెల్సీ ఎన్నికలను ఆపాలంటున్న కాంగ్రెస్... అభ్యర్ధులను ప్రకటించిన టీఆర్ఎస్స్థానిక సంస్థల ఎమ్మెల్సి కోటా స్థానాల్లో జరగనున్న ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించా… Read More
లింగంలో నీరు ఉన్న ఆలయంశివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థం. త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు.. హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపంలోన… Read More
టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. జడ్పీ పోరులో టఫ్ ఫైట్.?నల్గొండ : అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్.. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అదే ఊపుతో పరిషత్ ఎన్నికల్ల… Read More
0 comments:
Post a Comment