ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. రాజస్థాన్, బెంగాల్లో మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఆ పార్టీ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు టఫ్ ఫైట్ ఇస్తోంది. కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ను సొంతంగా సాధించుకున్న బీజేపీ... మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా తెలుస్తోంది. రాజస్థాన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M5sSYT
కాంగ్రెస్ ఇలాకాల్లో బీజేపీ పాగా... రాజస్థాన్లో క్లీన్స్వీప్ చేసే ఛాన్స్
Related Posts:
ఇదెక్కడి న్యాయం: రంజాన్ మాసంలో ముస్లింల ఉపవాసంపై నిషేధం విధించిన ఆ దేశంచైనా: రంజాన్ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ సమయంలో వారంతా ఉపవాస దీక్ష చేస్తారు. ప్రపంచంలో ఏమూలన ఉన్నా... దీక్ష మాత్రం చేపడతారు. ఇలాంటి … Read More
ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ గంపెడాశ! త్రీ డిజిట్ మార్క్ క్రాస్ చేస్తామని ధీమా!ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియక ముందే విజయావకాశాలపై అన్ని పార్టీలు ఓ అంచనాకు వస్తున్నాయి. ఇంకా మూడు దశల పోలింగ్ మిగిలి ఉండగానే ఫలితాల్లో తమ… Read More
దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేత: టీఆర్ లు కూడా లేవు: కారణం తెలుసా?న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. గురువారం నుంచి ఏ ఒక్క వాహన రిజిస్ట్రేషన్ కూడా నమోదు కాలేదు. హై సెక్యూరిటీ… Read More
శ్రీలంకలో భారత ఫొటో జర్నలిస్టు సిద్దిఖి అరెస్ట్.... ఎందుకంటేఢిల్లీకి చెందిన రాయటర్స్ న్యూస్ ఏజెన్సీ ఫొటో జర్నలిస్టును శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్టర్ సండే పేలుళ్ల అనంతర పరిణామాలకు సంబంధించిన వార్తలను క… Read More
హజీపూర్ ఘటనతో కళ్లు తెరిచిన పోలీసులు..! అమ్మాయిల మిస్సింగ్ కేసులపై నజర్..!!హైదరాబాద్ : హాజీపూర్ లో ఓ మానవ మ్రుగం సాగించిన దారుణ మారణ కాండతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అభం శభం తెలియని అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చే క్రమంలో… Read More
0 comments:
Post a Comment