అమరావతి: తొలి రౌండ్ నుంచి ప్రతి రౌడ్ లో వైసీపీ ఆధిక్యం కనబరిచింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికారులు తొలి రౌండ్ కౌంటింగ్ ను పూర్తి చేయగా, టీడీపీ పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో సాగుతోంది. వైసీపీ నుంచి మైదుకూరులో ఎస్ రఘురామిరెడ్డి, నెల్లూరు టౌన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EsaxPD
వైసీపి@100..! స్పష్టమైన ఆదిక్యం దిశగా జగన్..!!
Related Posts:
గురుగ్రామ్లో దారుణం : జై శ్రీరాం అనాలంటూ యువకుడిపై నలుగురి దాడి, కేసు నమోదుగురుగ్రామ్ : ముస్లిం యువతపై దాడులు ఆగడం లేదు. మొన్న మధ్యప్రదేశ్లో గో రక్షకులు రెచ్చిపోగా .. తాజాగా ఢిల్లీలోని గురుగ్రామ్లో నలుగురు యువకులు రెచ్చిపోయ… Read More
ఎన్డీయే లోకి జగన్ కు ఆహ్వానం .. మంత్రి పదవులు కూడా ఇస్తారట .. జగన్ నిర్ణయమేంటో ?దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 353 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది .రాష్ట్… Read More
అగ్ని గుండంలా మారుతున్న తెలుగు రాష్ట్రాలు..! ప్రతాపం చూపిస్తున్న భానుడు..!!అమరావతి/హైదరాబాద్: రోహిణీ కార్తె తన ప్రభావం చూపించడం మొదలు పెట్టింది. తెలుగు రాష్ట్రాలు భానుడి ప్రకోపానికి ప్రజలు అల్లాడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే స… Read More
తాజా సమీకరణాలు..! ప్రాభల్యం కోల్పోయిన గులాబీ పార్టీ..!!హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టడంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనకబడ్డారు. మంత్రుల నియోజకవర్గాలు మినహాయిస్తే టీఆర్ఎస్ కు చెందిన 76 మంది ఎమ్… Read More
జగన్ కొత్త టీం రెడీ : డీజీగా సవాంగ్..ఇంటలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ : సీఎంఓ అధికారులు సిద్దం..!ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపడుతున్న జగన్..తన పాలనా పరమైన టీంను సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే కీలకమైన సీఎస్..డీజీపీ పోస్టుల్ల… Read More
0 comments:
Post a Comment