హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టడంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనకబడ్డారు. మంత్రుల నియోజకవర్గాలు మినహాయిస్తే టీఆర్ఎస్ కు చెందిన 76 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది సెగ్మెంట్లలో తక్కువ ఓట్లు వచ్చాయి. కొన్ని సెగ్మెంట్లలో 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీని టీఆర్ఎస్ కోల్పోయింది. ఆర్మూరులో 32 వేలు, కరీంనగర్ లో 52 వేలు, చొప్పదండిలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MaOlzW
తాజా సమీకరణాలు..! ప్రాభల్యం కోల్పోయిన గులాబీ పార్టీ..!!
Related Posts:
రేవంత్ కన్నా తనకే క్రేజ్ ఎక్కువ, ఠాగూర్ ప్యాకేజీకి అమ్ముడుపోయారు..వీహెచ్ హాట్ కామెంట్స్..టీ పీసీసీ చీఫ్ ఎంపిక కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. అధినేతను ప్రకటించడం మరింత ఆలస్యమవుతోంది. అయితే కొన్ని పేర్లు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. రేవంత్ రె… Read More
రంగా హత్యను కెలుకుతున్న వైసీపీ- ఆ రెండు చోట్ల టీడీపీ టార్గెట్ వ్యూహం- ఫలిస్తుందా ?అప్పుడెప్పుడో 90వ దశకంలో విజయవాడ రాజకీయాల్లో దారుణ హత్యకు గురైన కాపు నేత వంగవీటి రంగా హత్యను రాజకీయంగా వాడుకోవడానికి ఇప్పుడు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభ… Read More
నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం.. రెండు రోజుల్లో డిశ్చార్జ్: అపోలో వైద్యులుతమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని అపోలో వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని ప్రకటించారు. రజనీకాంత్ ఆరోగ… Read More
బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ ఆఫర్.. రూ.5 కోట్లు ఇస్తామని ఫోన్.. బండి సంజయ్ ఫైర్సీఎం కేసీఆర్కు అహంకారం తగ్గలేదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడిపోయినా వైఖరిలో మార్పు రాలేదన్నారు. హడావ… Read More
తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ప్రముఖులు .. స్వర్గంలో నడిచిన అనుభూతి ఉందన్న రోజాతెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్త జనసందోహంతో పోటెత్తాయి. తిరుమల తిరుపతి దేవస్థా… Read More
0 comments:
Post a Comment