ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపడుతున్న జగన్..తన పాలనా పరమైన టీంను సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే కీలకమైన సీఎస్..డీజీపీ పోస్టుల్లో ఎవరిని నియమించాలో ఓ నిర్ణయానికి వచ్చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను కొనసాగించాలని నిర్ణయించారు. అదే విధంగా కొత్త డీజీపీగా గౌతం సవాంగ్ పేరు ఖరారైంది. ఇక, కీలకమైన ఇంటలిజెన్స్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W72FxU
జగన్ కొత్త టీం రెడీ : డీజీగా సవాంగ్..ఇంటలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ : సీఎంఓ అధికారులు సిద్దం..!
Related Posts:
అదే టర్నింగ్ పాయింట్.. 'పుల్వామా' స్కెచ్ బయటపడిందిలా.. చొరబాటు సమయంలోనూ సెల్ఫీలు...భారత్-పాక్ సంబంధాలను మరింత జటిలం చేస్తూ... ఇరు దేశాల మధ్య యుద్ద వాతావారణాన్ని సృష్టించిన పుల్వామా దాడికి సంబంధించి ఎన్ఐఏ జమ్మూ కోర్టులో 13500 పేజీలతో … Read More
14 నుంచి పార్లమెంటు సమావేశాలు!: కరోనా కారణంగా ప్రత్యేక ఏర్పాట్లున్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ నెల నుంచి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1… Read More
భారత్ నుంచి మూడు వ్యాక్సిన్లు ట్రయల్స్ చివరి దశలో: రష్యా ‘స్పుత్నిక్ వీ’ కూడా మనదేశంలోనేన్యూఢిల్లీ: ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రష్యాతోపాటు భారత్, యూకే, అమెరికా లాంటి దేశాలు కరోనా వ్య… Read More
యముణ్ని ఎదిరించిన 4ఏళ్ల బాలుడు - రాయ్ గఢ్ దుర్ఘటనలో 13మృతి - ఇంకా శిథిలాల్లోనే -మోదీ విచారంమహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా మహద్ పట్టణంలో ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 అగ్నిమాపక ద… Read More
ఏపీ కరోనా:‘యాక్టివ్’లో దేశంలోనే టాప్2 - కొత్తగా 9927 కేసులు, 92 మృతి - ఐదు జిల్లాలో ఉధృతంగాఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తుండగా, దానికి అనుగుణంగా కొత్త కేసులు భారీగా… Read More
0 comments:
Post a Comment