సైలెంట్ ఓటింగ్..అండర్ కరెంట్..మీకు అర్దం కాదు..టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు.. ఇదీ..టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత 40 రోజులుగా పదే పదే చెబుతున్న మాట. ఓటర్ల నాడి పట్టుకోవటంలో ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థలు విఫలయ్యాయని విమర్శించారు. కానీ, అసలు ఫలితాల్లో మాత్రం టీడీపీ అధినేత సైలెంట్ అయ్యారు. మాకు కాకపోతే జగన్కు ఎందుకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6ITPC
చంద్రబాబు సైలెంట్: సొంత నియోజకవర్గంలోనే వెనక్కు-ముందుకు: రెండు చోట్ల పవన్ ఎదురీత..!
Related Posts:
ఆఫ్ఘన్లో తాలిబన్ల ఆకృత్యాలు మొదలయ్యాయ్: మహిళా పోలీస్ అధికారిని..ఆమె పిల్లల ముందేకాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదానికి, ఆటవిక పరిపాలనకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ వచ్చిన తాలిబన్లు.. మరోసారి తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. తాలిబన్ల పరిపాలన ఎల… Read More
2 వేల మంది చేరిక.. టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలుహుజూరాబాద్ నియోజకవర్గంలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆదివారం రికార్డు స్థాయిలో రెండు వేల మంది గుల… Read More
పంజ్షీర్, అందరాబ్ నుంచి బలగాలు వెనక్కి వెళ్లాకే శాంతి చర్చలు: అహ్మద్ మసూద్ఆప్ఘన్లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. అయితే పంజ్షీర్, అందరాబ్లో మాత్రం నిరసన ఎదురవుతోంది. దీంతో నేషనల్ రిసిటెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆప్ఘనిస్తాన్ నేత అహ్మద్… Read More
పంజ్షీర్పై తాలిబన్ల పంజా: రెసిస్టెన్స్ ఫ్రంట్ అధికార ప్రతినిధి దుర్మరణంకాబుల్: రాజధాని కాబుల్ సహా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్షీర్ ప్రావిన్స్ చుక్కలు చూపుతోంది. ఈ ప్రావిన్స్ను కూడా ఆక్రమించుకోవడానికి త… Read More
గ్లోబల్ లీడర్స్: మరోసారి ప్రథమ స్థానంలో ప్రధాని మోడీ, తర్వాతి స్థానాల్లో బైడెన్, మెర్కెల్వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన సత్తాను చాటుకున్నారు. ప్రపంచంలో 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడిగా నరేంద్ర మోడీ మరోసారి … Read More
0 comments:
Post a Comment