ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. రాజస్థాన్, బెంగాల్లో మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఆ పార్టీ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు టఫ్ ఫైట్ ఇస్తోంది. కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ను సొంతంగా సాధించుకున్న బీజేపీ... మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా తెలుస్తోంది. రాజస్థాన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X0WcAX
కాంగ్రెస్ ఇలాకాల్లో బీజేపీ పాగా... రాజస్థాన్లో క్లీన్స్వీప్ చేసే ఛాన్స్
Related Posts:
మెక్సికో నుంచి ఢిల్లీకి వలసదారులు: స్మగ్లర్లకు హెచ్చరికని పేర్కొన్న అమెరికాఅమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు మెక్సికోకు వెళ్లిన 300 మంది భారతీయులను తిరిగి భారత్కు పంపించారు మెక్సికో ఇమ్మిగ్రేషన్ అధికారులు. వీరంతా శుక్రవారం ఉద… Read More
కేసీఆర్ గుండెల్లో భయం పుట్టాలి.. అహంకారం తగ్గి ప్రజల కోసం పనిచేయాలి.. రేవంత్ రెడ్డి అటాక్..!సూర్యాపేట : హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. సీఎం కేసీఆర్ సభ రద్దు కావడం.. ఎంపీ రేవంత్ రెడ్డి రోడ్ షో విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార… Read More
మెట్రోలో మరో ప్రమాదం...?హైదారాబాద్ మెట్రోలో మరోప్రమాదం జరిగింది. రైళ్ల కంపార్ట్మెంట్లోని పై బాగం ఊడి ప్రయాణికులపై పడింది. అయితే ఈ సంఘటన ఎల్బీనగర్ మియాపూర్ మార్గంలో ఉన్న ఖై… Read More
ఐఎస్ ఉగ్రవాదుల హిట్లిస్ట్లోనూ కమలేశ్ తివారీ.. రెండేళ్ల క్రితమే..హిందూ సమాజ్ పార్టీ నేత, హిందు మహాసభ లీడర్ కమలేశ్ తివారీ హత్య తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నాం లక్నోలోని పార్టీ కార్యాలయంలో… Read More
యూపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు: బోటనిస్ట్తో పాటు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా బోటనిస్ట్ లీగల్ ఆఫీసర్, స్పెషలిస్టు పోస్టుల… Read More
0 comments:
Post a Comment