అమరావతి/హైదరాబాద్: రోహిణీ కార్తె తన ప్రభావం చూపించడం మొదలు పెట్టింది. తెలుగు రాష్ట్రాలు భానుడి ప్రకోపానికి ప్రజలు అల్లాడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అర్ధరాత్రి దాటినా తగ్గని వేడిగాలులతో నిద్రలేక విలవిల్లాడుతున్నారు. కరెంట్ కు ఎన్నడూ లేనంత డిమాండ్ పెరిగిపోయింది. వాయువ్య
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W7o1Li
అగ్ని గుండంలా మారుతున్న తెలుగు రాష్ట్రాలు..! ప్రతాపం చూపిస్తున్న భానుడు..!!
Related Posts:
భోగి పండుగ విశిష్టత.. ఈ పండుగ ఉండని గ్రామాలెన్నో?విజయనగరం : సంక్రాంతి ముచ్చటైన పండుగ. చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తు… Read More
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి రేసులో ఇవాంకా ట్రంప్?: అమెరికానే కీలకంవాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రపంచ బ్యాంక్ అత్యున్నత పదవికి జరుగుతున్న రేసులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. … Read More
పొత్తు కోసం గిలగిల: ఇదీ పవన్ కళ్యాణ్ సత్తా... జగనే చెప్పారు? అదే కీలకమని భావిస్తున్న వైసీపీ!!అమరావతి: జనసేన పార్టీతో పొత్తు కోసం ఏపీలోని అధికార, విపక్షాలు వెంపర్లాడుతున్నాయా? పవన్ కళ్యాణ్ను కలుపుకొని మరోసారి అధికారంలోకి వద్దామని తెలుగుదేశం, ఈ… Read More
పవన్ కళ్యాణ్తో వైసీపీ తెరవెనుక ప్రయత్నాలు నిజమేనా: పార్థసారథి ఏం చెప్పారంటే?హైదరాబాద్/అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో పొత్తు కోసం టీడీపీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసిందా? అనే చర్చ ఇప్పుడు ఏపీ రా… Read More
టోల్ గేట్ ఛార్జీలు లేనట్లే..! సర్కార్ నిర్ణయం.. కొన్నిచోట్ల \"పైసా వసూల్\"హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రోజులు టోల్ గేట్ ఛార్జీలు ఉండవని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆదివారం (13వ తేదీ) తో పాటు బుధవారం (16వ త… Read More
0 comments:
Post a Comment