తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తోందరేమీ లేదని స్పష్టం చేశారు బోర్డు అధికారులు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కోల్డ్ వార్ నేపథ్యంలో పోటి పడి ఒకరి ఒకరు ముందు ఇంటర్ ఫలితాలను ఇచ్చేందుకు హడవిడి పడుతున్నారు అధికారులు,ఇందులో జవాబు పత్రాలను మూల్యంకనం చేసే టీచర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో రోజుకు 30 పేపర్లు మాత్రమే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D9vw9p
ఇంటర్ ఫలితాలు ఇప్పట్లో లేనట్లే : వివరణ ఇచ్చిన ఇంటర్ బోర్డు
Related Posts:
వారిని మార్చుతారా?: జగన్ సీఎం కావాలి... కానీ వాళ్లు వద్దు, వైసీపీకి కొత్త చిక్కు!అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎ… Read More
ఆ భయంతో మమత హైప్రొఫైల్ డ్రామా, కోల్కతా ప్రజలారా! రోడ్లపైకి రండి: రాజాసింగ్హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధర్నా చేయడం లేదని, హై ప్రొఫైల్ డ్రామా చేస… Read More
ఈవీఎంలపై ఈసీని కలిసిన ప్రతిపక్షాలు: 50శాతం లెక్కించాలని ఆజాద్, బ్యాలెట్ కావాలని చంద్రబాబున్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో విపక్షాలు సమావేశమయ్యాయి. సోమవారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, మల్లికార్జు… Read More
'రాకేష్ మంచివాడు, శిఖాచౌదరి అతన్ని మార్చేసింది': ఆమెతో ప్రాణహానీ ఉందని చెప్పాడు.. జయరాం భార్యఅమరావతి/హైదరాబాద్: కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డికి నేర చరిత్ర ఉందని పోలీసుల విచారణలో తేలినట్… Read More
డోర్లు ఓపెన్ చేయమని మేం చెప్పామా, అప్పుడే కంట్రోల్ అవుతారు: అమిత్ షాకుకు బాబు వార్నింగ్న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సోమవారం నాడు వార్నింగ్ ఇచ్చారు… Read More
0 comments:
Post a Comment