కాబూల్ : అప్ఘనిస్తాన్లో తాలిబన్లు మరోసారి బీభత్సం సృష్టించారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. పశ్చిమ బాద్గీస్లోని మలాల్ ముర్గాబ్లో గల ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో తూపాకుల మోత మోగించారు. ఈ నరమేధంలో 20 మంది భద్రతా సిబ్బంది చనిపోయినట్టు అప్ఘానిస్థాన్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశంమృతుల్లో కొందరు సైనికులు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VvN5as
అఫ్ఘానిస్థాన్లో తెగబడ్డ తాలిబన్లు : ప్రభుత్వ కార్యాలయంలో కాల్పులు, 20 మంది మృతి
Related Posts:
ఎంతమంది టెర్రరిస్ట్లు చనిపోయారో లెక్కించం, ఇమ్రాన్ ఖాన్ ఎందుకు స్పందించాడు: ఎయిర్ చీఫ్న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ - పాక్ల మధ్య … Read More
ఆ కూతకు 50 ఏళ్లు.. నిర్విరామంగా సేవలు.. శభాష్ రాజధానికోల్కతా : భారతీయ రైల్వేకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాజధాని ఎక్స్ప్రెస్ హాఫ్ సెంచరీ కొట్టింది. 49 ఏళ్లు పూర్తి చేసుకుని 50వ ఏట అడుగుపెట్టింది. 1969ల… Read More
ఓటర్లకు తెలియకుండానే ఓట్ల తొలిగింపు: ఈసీకి దరఖాస్తులు: 45 మంది పై క్రిమినల్ కేసులు..!ఏపిలో ఎన్నికల వేళ..భారీగా ఓట్ల తొలిగింపు పై రచ్చ జరుగుతోంది.ప్రత్యర్ధి పార్టీలే ఓట్ల తొలిగింపుకు దిగుతున్నాయం టూ అధికార - ప్రతిపక్ష పార్టీలు ఒక… Read More
అభినందన్కు మళ్లీ ఫైటర్ జెట్ పైలట్ బాధ్యతలు అప్పగిస్తారా అంటే?న్యూఢిల్లీ: ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సోమవారం అన్నారు. ఆయన కోయంబత్తూరులో… Read More
జూ.ఎన్టీఆర్కు తెలంగాణ టీడీపీ పగ్గాలు, ఎప్పుడంటే: స్పష్టం చేసిన పార్టీ నేతహైదరాబాద్/ఖమ్మం: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నవ్యాంధ్రకు పరిమితమవుతూ, తెలంగాణ బాధ్యతలను టాలీవుడ్ నటుడు జూనియర… Read More
0 comments:
Post a Comment