కాబూల్ : అప్ఘనిస్తాన్లో తాలిబన్లు మరోసారి బీభత్సం సృష్టించారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. పశ్చిమ బాద్గీస్లోని మలాల్ ముర్గాబ్లో గల ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో తూపాకుల మోత మోగించారు. ఈ నరమేధంలో 20 మంది భద్రతా సిబ్బంది చనిపోయినట్టు అప్ఘానిస్థాన్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశంమృతుల్లో కొందరు సైనికులు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VvN5as
అఫ్ఘానిస్థాన్లో తెగబడ్డ తాలిబన్లు : ప్రభుత్వ కార్యాలయంలో కాల్పులు, 20 మంది మృతి
Related Posts:
సెక్స్ చాట్,న్యూడ్ ఫోటోలతో పాకిస్తాన్ హనీ ట్రాప్... ఇండియన్ ఆర్మీ సమాచారం లీక్.. రాజస్తాన్ వ్యక్తి అరెస్ట్..ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకి లీక్ చేశాడన్న ఆరోపణలతో రాజస్తాన్లోని జైసల్మీర్కి చెందిన ఓ వ్యక్తిని సీఐడీ అధికారులు అ… Read More
అందులో చంద్రబాబుకు సరిలేరెవ్వరూ!: మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ తోచర్ హెచ్చరికఅమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ మాజీ నేత, మాజీ (ఆంగ్లో ఇండియన్) ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్ తీవ్రస్థాయిలో విమర్శలు … Read More
తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు: పదోన్నతులు, జీతాల పెంపుహైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సంక్రాంతికి కొద్ది రోజుల ముందే పండగ తీసుకొచ్చారు. నూతన సంవత్సర కానుకగా వేతనాలు, … Read More
ఏపీలో కరోనా: భారీగా తగ్గాయి -కొత్తగా 121 కేసులు, 2మరణాలు -ఆ జిల్లాకు రిలీఫ్ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ అత్యల్ప స్థాయికి పడిపోయాయి. సెలవు రోజు కావడంతో ఆదివారం టెస్టుల సంఖ్యను తగ్గించగా, అందుకు తగినట్లే కొత్త కేసుల… Read More
చైనా కిరాతకానికి బలైపోయిన భారత జవాన్లకు శౌర్య పతకాలు -రిపబ్లిక్ డే పరేడ్లోనే..భారత్-చైనా మధ్య ఐదు దశాబ్దాల శాంతికి విఘాతం కలిగిస్తూ.. సరిహద్దులో నెత్తుటేరులు పారిన ఘటనగా గాల్వాన్ ఘర్షణ చరిత్రలోకెక్కింది. రెండు దేశాల మధ్య సంబంధాల… Read More
0 comments:
Post a Comment