Saturday, January 11, 2020

ఆ ఏటీఎంలో రూ. 100కు బదులు రూ. 500: జనం ఎగబడ్డారు, రూ. 1.7లక్షలు డ్రా చేశారు!

బెంగళూరు: అప్పుడప్పుడు ఏటీఎం కేంద్రాల్లో సాంకేతిక లోపాలు, పొరపాట్లు సాధారణమే. కర్ణాటకలోని కొడుగు జిల్లా కేంద్రం మడికేరిలోని ఓ ఏటీఎంలో కూడా తాజాగా ఓ పొరపాటు జరిగింది. దీంతో ఆ ఏటీఎంలో ఎవరైనా నగదును ఉపసంహరించుకుంటే వారికి ఐదు రేట్లు నగదును అందించింది. దీంతో జనాలు ఎగబడి నగదును ఉపసంహరించుకున్నారు. బ్యాంక్ అధికారులకు విషయం తెలిసే సరికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35JNz1c

Related Posts:

0 comments:

Post a Comment