బెంగళూరు: అప్పుడప్పుడు ఏటీఎం కేంద్రాల్లో సాంకేతిక లోపాలు, పొరపాట్లు సాధారణమే. కర్ణాటకలోని కొడుగు జిల్లా కేంద్రం మడికేరిలోని ఓ ఏటీఎంలో కూడా తాజాగా ఓ పొరపాటు జరిగింది. దీంతో ఆ ఏటీఎంలో ఎవరైనా నగదును ఉపసంహరించుకుంటే వారికి ఐదు రేట్లు నగదును అందించింది. దీంతో జనాలు ఎగబడి నగదును ఉపసంహరించుకున్నారు. బ్యాంక్ అధికారులకు విషయం తెలిసే సరికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35JNz1c
Saturday, January 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment