Friday, April 5, 2019

దేశం తర్వాతే పార్టీ : చివరన సొంత ప్రయోజనాలని బ్లాగ్‌లో రాసుకొన్న అద్వానీ

న్యూఢిల్లీ : గాంధీనగర్ ప్రజలకు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ కృతజతలు తెలిపారు. 1991 నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. నియోజకవర్గ ప్రజల ప్రేమ, మద్దతు సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 6 శనివారం బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తన బ్లాగులో పోస్ట్ చేశారు అద్వానీ.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VpPuDB

Related Posts:

0 comments:

Post a Comment