భద్రాద్రి : ఆదివారం నాడు అభిజిత్ లగ్నాన సుగుణాలరాశి సీతమ్మను పరిణయమాడిన శ్రీరామచంద్రుడు నేడు పట్టాభిషిక్తుడు కానున్నాడు. భద్రాద్రిలో అంగరంగవైభవంగా పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. శ్రీరామనవమి సందర్భంగా కల్యాణం నిర్వహించిన మిథిలా స్టేడియంలోనే ఈ క్రతువు నిర్వహించనున్నారు. కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZdY2Qj
నేడు పట్టాభిషిక్తుడు కానున్న రామయ్య
Related Posts:
కరోనా భయం: బస్సులో మృతి చెందిన వ్యక్తిని నడిరోడ్డుపై వదిలేశారుహైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న క్రమంలో మనుషుల్లో భయం పెరిగి అమానుష ఘటనలకు పాల్పడుతున్నారు. మానత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘ… Read More
ఆర్థిక కష్టాల్లో టీటీడీ.. నిర్మలమ్మే దిక్కు.. రూ. 50 కోట్ల రద్దయిన నోట్లపైనా రిక్వెస్ట్..‘‘సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత జూన్ 11 నుంచి శ్రీవారి దర్శనాలు పున:ప్రారంభమయ్యాయి. జులై 10 వరకు మొత్తం 2.50లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నార… Read More
ఏపీకి కరోనా షాక్: ఒక్కరోజే 37 మంది మృతి, 30వేలు దాటిన పాజిటివ్ కేసులుఅమరావతి: కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టెస్టులు పెంచుతున్న … Read More
ఈ డాక్టర్కు చేతులెత్తి మొక్కాల్సిందే... కరోనా పేషెంట్కు స్వయంగా అంత్యక్రియలుకరోనా పరిస్థితుల నేపథ్యంలో సమాజంలో అభద్రతా భావం,ఆందోళన నెలకొన్నాయి. కరోనా వైరస్కు భయపడి కొన్నిచోట్ల అధికారులు విధులు నిర్వర్తించేందుకు కూడా జంకుతున్న… Read More
ఇదెలా సాధ్యం అబ్బా: మార్కుల్లో రికార్డు సృష్టించిన కుర్రాడు..ఇప్పుడొక మినీ సెలబ్రిటీగా..!ఈ రోజుల్లో పిల్లలను పిల్లలనడం కంటే పిడుగులు అనాలనిపించేలా ఉన్నారు. చదువుల్లో పోటీ మీద పోటీ పడి చదువుతున్నారు. ఒకప్పుడు బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత శాత… Read More
0 comments:
Post a Comment