ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఫలితాలకు మే 23 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో పోలింగ్ పై, పోలింగ్ రోజు జరిగిన దాడులపై రాజకీయ నేతలు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసింది అని చంద్రబాబు అంటుంటే టీడీపీ నేతలే దాడులు చేశారని, ఓటమిభాయంతోనే చంద్రబాబు ఫ్రస్ట్రేషన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uk71Ma
అంబటి సంచలనం...పోలింగ్ రోజు దాడులు చేసింది టీడీపీ నేతలే
Related Posts:
లీడర్లైనా, అధికారులైనా లెక్కలు తీసుడే.. ఎవర్నీ వదిలిపెట్టబోమన్న ఎమ్మెల్యే ఆళ్లగుంటూరు : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పని మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుడు లెక్కలు బయటకు తీస్తామని హెచ్చరించారు. ఆదివారం నాడ… Read More
కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అశోక్ గెహ్లాట్..?ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అనడంతో ఇక కొత్త ప్రెసిడెంట్ ఎంపిక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్… Read More
హైదరాబాద్లో భారీ వర్షం.. చెరువులను తలపించిన రహదారులుహైదరాబాద్ : నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వరుణుడు జోరందుకుంటున్నాడు. ఆ మేరకు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, సనత… Read More
రైట్స్లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలరైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ రైట్స్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇంజినీర్ పోస్టులను భర… Read More
కన్యాదానం చేసిన మంత్రి.. అనాధ అమ్మాయికి గ్రాండ్గా వివాహం.. మల్లారెడ్డిపై ప్రశంసల వెల్లువహైదరాబాద్ : మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి మాత్రం మానవత్వం చాటుకుని ఔరా అనిపించారు. ఆయన చేసిన మంచిపనికి ప్రశంసల జల్లు కురు… Read More
0 comments:
Post a Comment