‘‘సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత జూన్ 11 నుంచి శ్రీవారి దర్శనాలు పున:ప్రారంభమయ్యాయి. జులై 10 వరకు మొత్తం 2.50లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీద్వారా రూ.16.73 కోట్లు, లడ్డూల విక్రయంతో రూ.13.36లక్షలు, తలనీలాల ద్వారా మరో రూ.7 కోట్లు ఆదాయం సమకూరింది. మొత్తంగా సెప్టెంబర్ నెల వరకు మాత్రమే వ్యవస్థను నడిపించగల సదుపాయాలున్నాయి. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cvtd2K
Monday, July 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment