Monday, July 13, 2020

కరోనా భయం: బస్సులో మృతి చెందిన వ్యక్తిని నడిరోడ్డుపై వదిలేశారు

హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న క్రమంలో మనుషుల్లో భయం పెరిగి అమానుష ఘటనలకు పాల్పడుతున్నారు. మానత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది. తాండూరు నుంచి వికారాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడి వెంట ఎవరూ లేకపోవడంతో.. డ్రైవర్, కండక్టర్ అమానవీయంగా ప్రవర్తించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WcNmBy

Related Posts:

0 comments:

Post a Comment