Monday, April 15, 2019

మాట కలిపి.. మత్తుమందిచ్చి.. సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

కాజీపేట : రైల్లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణీకులకు మత్తుమందు ఇచ్చి అందినకాడికి దోచుకెళ్లారు. యశ్వంత్‌పూర్‌ నుంచి హజరత్‌ నిజాముద్దీన్‌ వరకు ప్రయాణించే సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. ఆరుగురు ప్రయాణీకులను మాటలతో ముగ్గులోకి దించి.. ఆ తర్వాత మత్తుమందిచ్చి దోపిడికి పాల్పడ్దారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు బాధితులు కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uk7jCK

Related Posts:

0 comments:

Post a Comment