గుంటూరు : ఏపీలో ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ మంత్రి లోకేశ్ ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్రిస్టియన్ పేట వద్ద లోకేశ్ నిరసనకు దిగారు. లోకేశ్ ధర్నా చేయడంతో ప్రతిగా వైసీపీ శ్రేణులు కూడా నిరసనకు దిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు .. ఇరువర్గాలను నచ్చజెప్పి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2P52hcl
ఈసీ తీరును నిరసిస్తూ లోకేశ్ ధర్నా
Related Posts:
ఆర్టీసీ ప్రక్షాళనే! మొత్తం ప్రైవేటీకరించం, 3 రకాలుగా విభజన: కేసీఆర్ సంచలనంహైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, అది వివేకమైన చర్య కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష… Read More
టీవీ9 రవిప్రకాష్ అవినీతి చిట్టా ఇదే: సుప్రీంకోర్టు సీజేకు విజయసాయి రెడ్డి లేఖహైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తోంది. రవిప్రకాష్ స్కాంలపై సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిక… Read More
పీఎంసీ స్కాం: 22 గదుల ఇళ్లు, మరో విమానం గుర్తించిన ఈడీముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడును ప్రదర్శిస్తోంది. పీఎంసీ కుంభకోణంలో కీల… Read More
దుర్గా పూజలో నుస్రత్ జహాన్: పేరు మార్చుకోమంటూ మత పెద్దల ఆగ్రహంకోల్కతా: ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నూస్రత్ జహాన్ తన భర్త, పారిశ్రామిక వేత్త అయిన నిఖిల్ జైన్తో కలిసి దుర్గా మాత పూజలో పాల్గొని సందడ… Read More
రాష్ట్రం ‘మెఘా’వృతం: ఆర్టీసీపై కేసీఆర్ కుట్రలు ఇవేనంటూ ఏకిపారేసిన రేవంత్హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టి ప్రైవేటీకరణ చేస్తానంటున్నారని సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవార… Read More
0 comments:
Post a Comment