గుంటూరు : ఏపీలో ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ మంత్రి లోకేశ్ ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్రిస్టియన్ పేట వద్ద లోకేశ్ నిరసనకు దిగారు. లోకేశ్ ధర్నా చేయడంతో ప్రతిగా వైసీపీ శ్రేణులు కూడా నిరసనకు దిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు .. ఇరువర్గాలను నచ్చజెప్పి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2P52hcl
ఈసీ తీరును నిరసిస్తూ లోకేశ్ ధర్నా
Related Posts:
స్పైనల్ మస్కులర్ అట్రోఫి: వైజాగ్ చిన్నారి బతకాలంటే రూ. 23 కోట్ల ఇంజెక్షన్ కావాలిఆంధ్రప్రదేశ్లోని ఒక ఆరు నెలల చిన్నారి ప్రాణం కాపాడాలంటే రూ. 23 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ కావాలి. విదేశాలలో లభించే ఈ ఇంజెక్షన్ ధర రూ. 16 కోట్లు కాగా… Read More
కోర్టులో తేల్చుకుందాం: సీఐడీ నోటీసులపై న్యాయపోరాటం: ఏలూరుకు చంద్రబాబుఅమరావతి: అమరావతి భూ కుంభకోణంలో అనూహ్య పరిణామాల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. న్యాయ ప… Read More
తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్ను దువ్వుతోన్న కమలం -చింతాకే కాంగ్రెస్ టికెట్!ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో ప్రధాన పార్టీలన్నీ కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. అందరికంటే ముందుగా… Read More
పరిషత్ పోరుపై వైసీపీ యూటర్న్- నిమ్మగడ్డకు చుక్కలు-రిటైర్మెంట్ను పొడిగిస్తారా ?ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసి ఊపు మీదున్న వైసీపీ.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలనే డిమాండ్ మొదలుపె… Read More
ఆసక్తికరంగా తిరుపతి పోరు- వైసీపీకి టీడీపీ, జనసేన సాయం- ఎలాగో తెలుసా ?ఏపీలో తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సృష్టించిన సునామీ వెనుక పలు ఆసక్తికర కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జగన్ పాలన, విపక్షాల వైఫల్యం..… Read More
0 comments:
Post a Comment